తమిళ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్ ముఖ్యపాత్రలో నటించిన సినిమా హిట్ లిస్ట్. సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ దర్శకత్వంలో ఆర్. కె. సెల్యులాయిడ్స్ పై డైరెక్టర్ కె. ఎస్. రవికుమార్ గారు నిర్మిస్తున్న సినిమా. గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమా పైన అంచనాలను పెంచగా. నేడు ఈ సినిమాకి సంబంధించిన […]
Read Moreఘనంగా బండి సరోజ్ కుమార్ ‘పరాక్రమం’ టీజర్ రిలీజ్
బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్ పతాకంపై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా “పరాక్రమం”. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ‘పరాక్రమం’ సినిమా టీజర్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో […]
Read Moreనా ఐడియాను కాపీ కొట్టి ‘బేబి’ సినిమా తీశాడు-దర్శకుడు శిరిన్ శ్రీరామ్
శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందింది. పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ని జూన్ 7న విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో శిరీన్ శ్రీరామ్ తనకు సాయి రాజేష్ చేసిన అన్యాయం, తన కథను కాపీ కొట్టి బేబీగా తీయడం […]
Read More“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ట్రైలర్ విడుదల
కథలు, పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ సినిమా సినిమాకి తన స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్న […]
Read Moreజవహర్ రెడ్డి నీతి మాలిన చర్యను గర్హిస్తున్నాం
-దళితుల భూమిని అప్పనంగా సీఎస్ కుమారుడికి కట్టబెట్టేందుకే జీవో నెం.596 విడుదల చేసిన సీఎస్ -దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు ఈ ప్రభుత్వంలో సీఎస్ కుమారుడి భూదోపిడి ఉన్నది -ఎన్నికల కమిషన్ వెంటనే జవహర్ రెడ్డి పాస్ పోర్టును సీజ్ చేసి, ఎయిర్ పోర్టులన్నిటినీ అలెర్ట్ చేసి అతనిపై నిరంతర ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాలి -CBI దర్యాప్తుకు ఆదేశించి విశాఖపట్టణం భూభాగోతాలపై విస్తృత విచారణ జరిపించాలి – తెలుగుదేశం పార్టీ […]
Read Moreఉమ్మడి రాజధాని గడువును పొడిగించొచ్చు
రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయొచ్చు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ట్వీట్ విశాఖపట్నం : ఉమ్మడి రాజధాని గడువును మరో పదేళ్లు పొడిగించొచ్చని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. మరో వారంరోజుల్లో ఉమ్మడి రాజధాని గడువు ముగియనుండటంతో ఆయన చేసిన ట్వీట్ వైరలవుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైదరాబాద్ నగరం పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉం ది. ప్రస్తుతం కాలపరిమితి ముగుస్తుండగా ఏపీకి రాజధాని లేదు. ఈ క్రమంలో […]
Read Moreవర్షాకాలం జాగ్రత్తలపై రేవంత్రెడ్డి సమీక్ష
హైదరాబాద్, మహానాడు : కమాండ్ కంట్రోల్ సెంటర్లో పోలీసు, ఇతర విభాగాల అధికారులతో ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. రాబోయే వర్షాకాలానికి సంబంధించి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు. ఈ సమావేశం లో పోలీస్, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, విద్యుత్, వాతావరణ శాఖ అధికారులతో పాటు ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
Read Moreనిరాశ, నిస్పృహలో నీలిపత్రికలో తప్పుడు రాతలు
-వెబ్ కాస్టింగ్ బటన్ నొక్కేది చంద్రబాబే అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు -సీఎస్ జవహర్రెడ్డి, పి.ఎస్.ఆర్.ఆంజనేయులు, రాజేంద్రనాథ్రెడ్డి, కొల్లి రఘురామిరెడ్డి మీ వారే కదా? -మా నాయకుడు హైజాక్ చేసి బటన్లు నొక్కుతుంటే మీ వాళ్లు చూస్తూ ఊరకుంటారా? -ఈ అబద్ధపు రాతలు రాస్తున్న ఒక చెత్త పత్రిక సాక్షి…అది రాసే రాతలు నమ్మకండి -ఏ పోలీసులు అయితే పిన్నెల్లికి సలాం కొట్టారో వారే ఆయనను బాదటానికి సిద్ధంగా ఉన్నారు […]
Read Moreరెండు వేల కోట్ల అస్సైన్డ్ భూములు కొట్టేసిన సీఎస్ జవహర్ రెడ్డి
– వైఎస్ భారతి, విజయసాయి రెడ్డి, మంత్రి మేరుగు నాగార్జున ముఠా భూములను చేజిక్కిచుకొన్నాయి – జవహర్ రెడ్డి వత్తిడితో వందల ఎకరాలు చేతులు మారి రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి – అసైన్డ్ భూములపై జవహర్ రెడ్డి కన్నేశారు – జవహర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యాకే భూముల మార్పిడి జీ వో 596 – ఆ జీవో ఆధారంగా కుమారుడిని విశాఖలో పెట్టి 800 ఎకరాలకు పైగా భూముల డీల్స్ […]
Read Moreకార్యకర్తలు కూడా కేసీఆర్ కుటుంబసభ్యులే
ఏ కష్టమొచ్చినా సంప్రదించవచ్చు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ హైదరాబాద్, మహానాడు : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు శనివారం తెలంగాణ భవన్లో ప్రమాదాల్లో మృతిచెందిన 200 మంది కార్యకర్తల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు కూడా కేసీఆర్ కుటుంబంలో సభ్యులేనని, ఆయన మదిలో నుంచి పుట్టిన ఆలోచనే ఈ […]
Read More