లోకేష్‌కు టీడీపీ పగ్గాలు?

– పార్టీలో పెరుగుతున్న వాదనలు – మంత్రి పదవి వద్దని సీనియర్ల సూచనలు – బాబులా పార్టీపై పట్టు పెంచుకోవాలని సలహాలు – బాబు సీఎం-లోకేష్ పార్టీ అధ్యక్షుడైతేనే మంచిదంటున్న సూచనలు – కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌తో రాణించడం లేదా? – బాబు అరెస్టు ఎపిసోడ్‌లో అంతా తానై నడిపిన లోకేష్ – ఆ సమయంలో జాతీయ నేతలతో చర్చలు – హిందీ, ఇంగ్లీషు భాషలపై పట్టు అదనపు అర్హతలు […]

Read More

ఈ నెల 31 నాటికి కౌంటింగ్ కేంద్రాలు స‌ర్వం సిద్దం

– కౌంటింగ్ విధుల్లో వెయ్యి మందికి పైగా అధికారులు, సిబ్బంది – సూక్ష్మ ప‌రిశీల‌న‌, సీసీ కెమెరాల నిఘా న‌డుమ ఓట్ల లెక్కింపు – జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు, సీపీ పీహెచ్‌డీ రామ‌కృష్ణ‌ జిల్లాలో ఈ నెల 13న నిర్వ‌హించిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి జూన్ 4న ఓట్ల లెక్కింపు జ‌ర‌పాల్సి ఉన్నందున ఈసీఐ, సీఈవో మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుస‌రించి పార్ల‌మెంటు, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఓట్ల లెక్కింపు నిర్వ‌హించేందుకు కౌంటింగ్ […]

Read More

న్యాయం కావాలి!

– ఇదెక్కడి న్యాయం? ( మార్తి సుబ్రహ్మణ్యం) ప్రపంచం మొతాన్ని నిశ్చేష్టులను చేసిన ఒక దౌర్జన్యం.. ఎన్నికల నిబంధనలను తుంగలోతొక్కిన ఒక దారుణ దృశ్యం చూసి యావత్ దేశమే ఖంగుతింది. పరాయి రాష్ట్రాల పత్రికలు-మీడియా ఆ అరాచకంపై పుంఖానుపుంఖాలుగా ఏకిపారేశాయి. అసలు ప్రజాస్వామ్యవాదుల నోట మాట లేదు. ఒక ఎమ్మెల్యే పోలింగ్ బూత్‌లోకి అనుచరులతో దౌర్జన్యంగా దూసుకువెళ్లి, ఈవీఎంను నేలకేసికొట్టిన దౌర్జన్యాన్ని దర్శించి, యావత్ ప్రపంచమే విస్తుపోయింది. అంత గూండాయిజానికి […]

Read More

పిన్నెల్లిపై హైకోర్టు ఆంక్షలు ఇవే

అమరావతి: మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో భారీ షాక్‌ తగిలింది. మధ్యంతర బెయిల్‌ ఇస్తూ తీర్పు చెప్పిన హైకోర్టు ఆయన కదలికలపై మాత్రం కొన్ని ఆంక్షలు విధించింది. పిన్నెల్లి మాచర్లకు వెళ్ల కూడద ని ఆదేశాలు జారీ చేసింది. పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలోనే వచ్చే నెల 6వ తేదీ వరకు ఉండాలని తెలిపింది. కౌంటింగ్‌ కేంద్రానికి వెళ్లేందుకు ఆ రోజు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ […]

Read More

పిన్నెల్లిపై సిట్‌ వేసి విచారణ చేయిస్తాం

-ఆయన అరాచకాలకు దళిత, గిరిజనులు బలయ్యారు -టీడీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ధారునాయక్‌ అమరావతి: వైసీపీ మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలకు దళిత, గిరిజనులు సైతం బలయ్యారని, ఆయన శిక్ష అనుభవించక తప్పదని టీడీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ధారునాయక్‌ తెలిపారు. శుక్రవారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డి గూడెంలో 8 మంది గిరిజన ఏజెంట్లపై పిన్నెల్లి […]

Read More

యూపీపీఎస్సీ చైర్మన్‌కు చంద్రబాబు లేఖ

అధికారులకు పదోన్నతుల నిర్ణయంపై సమీక్షించాలి ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో సీఎస్‌ నిర్ణయం సరికాదు అమరావతి, మహానాడు : రాష్ట్ర కేడర్‌ అధికారులను ఐఏఎస్‌లుగా ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ప్రతిపాదనలు పంప డం నిబంధనలకు విరుద్ధమని, జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు ఉన్నందు వల్ల పదోన్నతులు చేపట్టడం సరైన నిర్ణయం కాదని పేర్కొంటూ ఆ నిర్ణయాన్ని సమీక్షించాలని యూపీపీఎస్పీ చైర్మన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు […]

Read More

డీజీపీకి టీడీపీ నేతల వినతిపత్రం

అమరావతి, మహానాడు : పోలీసుల సమస్యల పరిష్కారించాలని టీడీపీ నాయకులు మహ్మద్‌ ఇక్బాల్‌, ఎం.ఎస్‌.బేగ్‌ శుక్రవారం డీజీపీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలీసులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో పోలీసులకు తగిన బాధ్యతలు అప్పగించాలని, ఎలక్షన్‌ డ్యూటీలో ఉన్న పోలీసులకు అలవెన్స్‌ లు సకాలంలో అందించాలని విజ్ఞప్తి చేశారు. బందోబస్తులో పాల్గొంటున్న పోలీసు లు అనేక సమస్యలతో […]

Read More

బిగ్‌ బాస్కెట్‌లో గడువు తీరిన వస్తువులు

అధికారుల తనిఖీల్లో గుర్తింపు తాత్కాలికంగా లైసెన్స్‌ రద్దు హైదరాబాద్‌: కొండాపూర్‌ మసీదు బండలోని బిగ్‌ బాస్కెట్‌ గోడౌన్‌లో శుక్రవారం తనిఖీల్లో గడువు తీరిన వస్తువులను ఫుడ్‌ సేఫ్టీ అధికారులు గుర్తించా రు. చికెన్‌ మసాలా, చికెన్‌ సాసేజ్లు, పిజ్జా చీజ్‌, పన్నీర్‌, ఐస్‌క్రీమ్‌లు, పాల సీసా లు, థిక్‌ షేక్స్‌, ఇతర వస్తువులను కనుగొన్నారు. నిర్వాహకులకు నోటీసులిచ్చిన అధికారులు తాత్కాలికంగా లైసెన్సును రద్దుచేశారు. వినియోగదారులు వస్తువు లపై గడువు తేదీని […]

Read More

బూతులు కావాలా…బిట్స్‌ ఫిలాని కావాలా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రచారం రాకేష్‌రెడ్డి అవకాశాలపై ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ విశ్లేషణ ఖమ్మం, మహానాడు : నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల శాసనమండలి స్థానానికి జరుగుతున్న ఎన్నికలపై ప్రొఫెసర్‌ నాగేశ్వరరావు తనదైన శైలిలో విశ్లేషణ చేశారు. ఈ ఎన్నికల క్యాంపెయిన్‌లో బీఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రచారాన్ని స్పష్టంగా వివరించారు. ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేష్‌రెడ్డికి ఉన్న అడ్వాంటేజ్‌ ఆయన ఉన్నత విద్యావంతుడు, బిట్స్‌ ఫిలానిలో గోల్డ్‌ మెడలిస్ట్‌ […]

Read More

అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడతారా?

ఆరోపణలు వాస్తవం కాదంటే సమాధానం చెప్పాలి భయపడేది లేదు..ప్రజల కోసం దేనికైనా సిద్ధం రేవంత్‌, ఉత్తమ్‌పై బీజేపీ ఎమ్మెల్యేల ధ్వజం హైదరాబాద్‌, మహానాడు : ప్రభుత్వం అవినీతి, అక్రమాలను బీజేపీ శాసనసభాపక్ష నేతగా ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ బీజేపీ ఎమ్మెల్యేలు ఫైర్‌ అయ్యారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయం లో శుక్రవారం మీడియా సమావేశంలో ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, ముథోల్‌ ఎమ్మెల్యే రామారావు పాటిల్‌, సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వయి […]

Read More