రైతు రుణం ఎలా తీర్చుకుంటావు..రేవంత్‌?

కార్పొరేషన్‌ అంటూ మళ్లీ మాయమాటలా? రుణమాఫీపై స్పష్టమైన విధానం ప్రకటించాలి రైతు సమస్యలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం రెండు పార్టీలు కుట్రలు చేసినా విజయాన్ని ఆపలేవు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌ హైదరాబాద్‌, మహానాడు : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్‌.వి.ఎస్‌.ఎస్‌.ప్రభాకర్‌ మా ట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్‌ రైతులకు సంబంధిం […]

Read More

మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ కి ఏయూ డాక్టరేట్

ఆంధ్ర విశ్వవిద్యాలయం మెకానికల్ ఇంజనీరింగ్ విభాగ పరిశోధక విద్యార్థిని, విశాఖలో మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఐ. మాధవికి డాక్టరేట్ లభించింది. విభాగ ఆచార్యులు ఎల్.ఎస్.వి ప్రసాద్ పర్యవేక్షణలో డీజిల్ ఇంజన్ల లో ఉద్గారాలను తగ్గిస్తూ వాటి సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా జరిపిన పరిశోధనకు డాక్టరేట్ లభించింది. బయో డీజిల్ లో టైటానియం నానో పార్టికల్స్ ను జోడించి ఇంధనంగా ఉపయోగించి ఈ పరిశోధనను నిర్వహించారు. […]

Read More

గవర్నర్‌కు చంద్రబాబు లేఖ

-ఈ ఆఫీసులో అక్రమాలకు అవకాశం -అప్‌గ్రేడ్‌ నిలిపివేతకు ఆదేశాలివ్వాలని వినతి అమరావతి, మహానాడు: రాష్ట్ర ప్రభుత్వ ఈ` ఆఫీస్‌ అప్‌గ్రేడ్‌ వ్యవహారం నిలిపివేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గురువారం గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు లేఖ రాశారు. ఈ నెల 17 నుంచి 25 వరకు అప్‌గ్రేడ్‌ పేరుతో ఈ`ఆఫీస్‌ మూసివేతపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. కొద్దిరోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ఈ`ఆఫీస్‌ అప్‌గ్రేడ్‌ చేయాల్సిన అవసరం […]

Read More

లక్షల కోట్లు కంటైనర్లలో బయట దేశాలకు

• జగన్ రెడ్డి విదేశాలకు పారిపోవడానికి సిద్ధం అయ్యాడు • జూన్ 4 వచ్చే ఫలితాలను చూసి జగన్ రెడ్డి, వైసీపీ గ్యాంగ్ షాక్ అవ్వబోతున్నారు • జగన్ రెడ్డి భ్రమలు జూన్ 4 న తొలగబోతున్నాయి • జగన్ రెడ్డి ఘోర పరాజయాన్ని చూసి దేశం ఆశ్చర్య పోతుంది • పార్టీ నాయకులతో మాట్లాడే ధైర్యం లేక ఐప్యాక్ తో జబ్బలు జరుసుకుంటున్నాడు • బూత్ లలో కౌంటింగ్ […]

Read More

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఉంది

-ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వివాదాస్పదం -ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే భూ సమస్యలు పెరుగుతాయని వెల్లడి -అనకాపల్లిలో న్యాయవాదులతో సమావేశమైన లక్ష్మీనారాయణ -సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అనకాపల్లి : ఏపీలో ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఆయన ఇవాళ అనకాపల్లిలో న్యాయవాదులతో సమావేశమయ్యారు. ఈ […]

Read More

బాబు భద్రత పెంచిన కేంద్రం

– యోగి, రాజనాధ్‌సింగ్‌కు తగ్గింపు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కు కేంద్రం భధ్రత పెంచింది . గత రెండు రోజులు గా కేంద్రం నుంచి వచ్చిన ముఖ్య భధ్రతాధికారులు తెలుగుదేశం కార్యాలయం, కరకట్ట వద్ద చంద్రబాబు నాయుడి నివాసం, గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి కరకట్ట మార్గము తదితరాలను పరిశీలించారు. ఆ మేరకు అదనముగా 12×12 రెండు బ్యాచ్ లుగా 24 మంది ఎస్పీజీ బ్లాక్ కాట్ […]

Read More

ఆటోకు వెనక ఏసీ

హైదరాబాదీ ఆటోవాలా వినూత్న ప్రయత్నం హైదరాబాద్:మండు వేసవిలో భానుడి ప్రతాపంతో నగరవాసులు నిత్యం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంట్లో ఉన్నా సరే.. నిత్యం ఫ్యాన్, ఏసీ లేనిదే బతికేలా కనిపించడం లేదు.ఇక బయటకు వెళితే.. అంతే సంగతులు. ఈ క్రమంలోనే హైదరాబాదీ ఆటోవాలా వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. ‘పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నట్లుగా అందరిలా ఆలోచిస్తే తన ప్రత్యేకత ఏముందని అనుకున్నాడో ఏమో.. ఏకంగా తన ఆటోకు వెనక […]

Read More

సీఏఏపై ప్రతిపక్షాల అసత్య ప్రచారం

-అలా ఎన్నటికీ జరగదు -కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలపై మోదీ ఫైర్ లఖ్‌నవూ: సీఏఏ అమలు ప్రక్రియను వేగవంతం చేసిన కేంద్ర ప్రభుత్వం తొలి విడతలో 14 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ”భారత్‌కు వచ్చిన శరణార్థులకు సీఏఏ ద్వారా పౌరసత్వం కల్పించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దేశ విభజన, ఇతర కారణాలతో […]

Read More

స్టేషన్‌ నుంచి వైసీపీ నేత పరార్‌

విజయవాడ, మహానాడు: భవానీపురం పోలీసుస్టేషన్‌ నుంచి వైసీపీ కార్పొరేటర్‌ చైతన్యరెడ్డి భర్త ప్రసాద్‌రెడ్డి పరారయ్యారు. పోలింగ్‌ రోజున టీడీపీ సానుభూతిపరులైన ఎస్సీ మహిళతో పాటు గడ్డం జయచంద్ర అనే యువకుడిపై దాడి చేసిన కేసులో ఆయన నిందితుడు. ప్రసాద్‌ రెడ్డిని గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్న భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే స్టేషన్‌ నుంచి పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Read More

ఐ ప్యాక్‌ బృందంతో సీఎం జగన్‌ భేటీ

వైసీపీకి 151 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాలు తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం ఫలితాలు చూసి దేశమే షాక్‌ కాబోతుందని వ్యాఖ్య విజయవాడ, మహానాడు: ఎన్నికలయ్యాక మొదటిసారి విజయవాడలోని ఐ ప్యాక్‌ బృందంతో గురువారం సీఎం జగన్మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. పేరుపేరున ఐ ప్యాక్‌ టీం సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి అధికా రంలోకి రాబోతున్నామని గత ఎన్నికల్లో సాధించిన […]

Read More