-ఫ్యాన్ కి ఓటేస్తే మెడకు ఉరేసినట్లే -ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50 కరెంట్ ఇస్తాం -మీ భూమి మీకు కావాలంటే కూటమి రావాలి -జగన్ ల్యాండ్ గ్రాబియింగ్ చట్టాన్ని తగులబెట్టండి -పాసుపుస్తకంపై జగన్ బొమ్మ తీసేసి రాజముద్ర వేస్తాం -ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలనేదే మూడు జెండాల ఎజెండా -ఉండి ప్రజాగళం సభలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉండి: ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలు రావడం సంతోషకరం. […]
Read Moreనాని వర్సెస్ చిన్ని…అన్నదమ్ముల సవాల్
అకమ్రాస్తులు, కేసులపై నానికి చిన్ని సవాల్ నీపై ఆరోపణలు నిరూపిస్తా…దమ్ముంటే నాపై నిరూపించు లేదంటే నీ అవినీతి, మోసాల చరిత్ర మొత్తం బయటపెడతా ఎంపీగా పదేళ్లలో ఏం చేశావో నగర ప్రజలకు చెప్పు నీపై కేసులు ఉన్నది వాస్తవం కాదా? విజయవాడ, మహానాడు : విజయవాడ టీడీపీ, వైసీపీ ఎంపీ అభ్యర్థులు, అన్నదమ్ములైన కేశినేని చిన్ని, కేశినేని నానిల మధ్య మాటల యుద్ధం దుమారం రేపుతోంది. చిన్నిపై ఇటీవల నాని […]
Read Moreపోలవరం పూర్తి చేస్తా…నిర్వాసితులకు న్యాయం చేస్తా
-జగన్ పొత్తు కేసుల మాఫీ కోసం…నా పొత్తు రాష్ట్రం కోసం -గల్లీలో గలీజు రాజకీయాలు చేస్తారు -రాష్ట్ర భవిష్యత్ మార్చుకునేందుకు మరో 3 రోజులే సమయం ఉంది -మే 13న మీరు వేసే ఓటుతో తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కావాలి -జగన్ చేసేవన్నీ చీకటి రాజకీయాలు -వంద రోజుల్లో గంజాయి మాఫియాను ఉక్కుపాదంతో అణిచివేస్తా -ప్రతి పేద కుటుంబానికి పెద్దకొడుగా ఉంటా -ఉద్యోగులందరికీ తక్కువ ధరకే ఇంటి స్ధలాలు, పెండింగ్ […]
Read Moreసరైన అభ్యర్థిగా సుజనాను భగవంతుడే పంపించారు
-సుజనాను గెలిపించుకుంటాం – నగరాల నేతలు రాంపిళ్ళ, పిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిని అత్యధిక మెజారిటీ గెలిపించుకుంటామని నగరాల సామాజిక వర్గ నేతలు తెలిపారు. బీజేపీ ఎన్నికల కార్యాలయంలో నగరాల సంఘ నేతలు రాంపిల్ల శ్రీనివాసరావు, పిల్లా శ్రీను, బాయన శేఖర్ బాబు, బాయన అచ్యుత రావు, గుజ్జారీ అమర్ తదితరులు మీడియాతో మాట్లాడారు. పశ్చిమానికి సరైన అభ్యర్థిగా సుజనాను భగవంతుడే పంపించారని, నియోజకవర్గ […]
Read Moreహిందువుల ఓట్లు నీకు అక్కర్లేదా?
కేసీఆర్ లాంటి గలీజు లీడర్ ఇంకొకరు లేరు వినోద్ ఓడిపోతే బీఆర్ఎస్ను మూసేసి రాజకీయ సన్యాసం చేస్తావా? ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతిపరుడు కేసీఆరే నా వెనుక 80 శాతం హిందువులున్నారు… కేసీఆర్ను ఓడిరచేందుకు ముస్లింలంతా ఒక్కటి కావాలంటావా? బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఫైర్ కరీంనగర్, మహానాడు : 20 శాతం ఓట్ల కోసం 80 శాతం హిందువులను కించపరుస్తావా? హిందువులారా మీ సత్తా ఏందో కేసీఆర్కు […]
Read Moreజగన్ ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం
బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్ విజయవాడ, మహానాడు : కేంద్రం బీసీలకు నిధులు విడుదల చేస్తుంటే వాటిని పక్కదారి పట్టించారని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 56 కుల కార్పొరేషన్లు పెట్టిన జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా అవమానించారన్నారు. బీసీ సబ్ప్లాన్ నిధుల మీద వైసీపీ […]
Read Moreబీజేపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్, ఐపీఎస్లు లేరు
కాంగ్రెస్ వస్తే వారికి రిజర్వేషన్ ప్రకారం పోస్టులు టెంపోలలో డబ్బులొస్తే ఎందుకు పట్టుకోలేదు? ఈడీ, సీబీఐ, ఐటీ మీవే కదా…మోదీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు హైదరాబాద్, మహానాడు : హిందు మహిళల మంగళ సూత్రాలు లాక్కొని ముస్లింలకు పంచుతా… రిజర్వేషన్లు తొలగిస్తా అని మోదీ అంటున్నాడు. బీజేపీ ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్లలో ఎస్సీ, ఎస్టీ అధికారులు లేరు. మేము అధికారంలోకి రాగానే రిజర్వేషన్ ప్రకారం వాళ్లకు పోస్టులు […]
Read Moreవిజయవాడలో వైసీపీకి ఎదురుదెబ్బ
టీడీపీలోకి పెద్దఎత్తున ముస్లిం మహిళలు విజయవాడ: విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి మహ్మద్ పతావుల్లా, రాష్ట్ర తెలుగు మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా ఆధ్వర్యంలో వైసీపీ పార్లమెంట్ ప్రచార కార్యదర్శి షేక్ ఆషా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెకు మద్దతుగా 56వ డివిజన్ ఆర్.ఆర్.పేటకు చెందిన దాదాపు 350 మంది మైనార్టీ మహిళలు కూడా చేరారు. వారికి విజయవాడ […]
Read Moreఇప్పటివరకు నగదు జమ ఎందుకు చేయలేకపోయారు?
పోలింగ్ తేదీకి ముందే ఎందుకు చేస్తున్నారు? బటన్ ఎప్పుడో నొక్కారు..ఈరోజే వేయకుంటే ఏమౌతుంది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరణ ఇవ్వండి జగన్ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం సూటి ప్రశ్నలు అమరావతి, మహానాడు : పథకాల నగదు బదిలీకి సంబంధించి జగన్ ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం ఘాటుగా స్పందించింది. నగదు జమ ఇప్పటివరకు ఎందుకు చేయలేపోయారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇవాళే నగదు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించింది. పోలింగ్ […]
Read Moreఅవును.. మన మేధావి జగనన్నే!
– థాంక్యూ కాదు… గుడ్ బై చెప్పాల్సిన సమయం -జగన్ సార్ చేతిలో ‘ఇస్రో’ లేదు -ఉంటే ‘వైసీపి ఉపగ్రహాలు’ తయారు ఆంధ్రప్రదేశ్కి జగన్ అనే ఓ మహా మేధావి లభించడంతో కేవలం 5 ఏళ్ళలో రాష్ట్రం దశ, దిశ తిరిగిపోయాయి. మన మేధావి గొప్పదనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏడాది ముగింపు సమయంలో ఆ ఏడాదిలో జరిగిన ముఖ్య సంఘటనల గురించి చెప్పుకున్నట్లే సరిగ్గా మరో నెల […]
Read More