మచిలీపట్నం, మహానాడు: స్థానిక గుమస్తాల కాలనీలో నివాసముంటున్న బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, ఆ కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం, మచిలీపట్నం నగర కార్యదర్శి కొడాలి సుజాత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జ్యోతిబాపూలే విజ్ఞాన కేంద్రంతో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. బాలిక కు సంబంధించి తల్లి పుట్టి అంధురాలు, కుటుంబానికి ఎటువంటి పోషణ […]
Read Moreవరద బాధితులకు కోసం పలువురు విరాళాలు అందజేత
హైదరాబాద్ : వరద బాధితుల కోసం పలువురు దాతలు విరాళాలు అందించారు. సీఎం చంద్రబాబును హైదరాబాద్ లో ఆదివారం కలిసి సీఎం సహాయ నిధికి చెక్కులు అందించారు. వీరికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపి, అభినందించారు. విరాళాలు అందించిన వారిలో…. 1. జీవీకే ఫౌండేషన్ ఛైర్మన్ జీవీకే రెడ్డి, జీవీ సంజయ్ రెడ్డి రూ.5 కోట్లు. 2. కాంటినెంటల్ కాఫీ తరపున చల్లా శ్రీశాంత్ రూ.1 కోటి 11 లక్షలు 3. […]
Read Moreసేవాభావంతో యూటీఎఫ్ ఘనకీర్తి పొందింది
– అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ, మహానాడు: సామాజిక సేవాభావంతో యూటీఎఫ్ ఘనకీర్తి కైవసం చేసుకుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం అవనిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం 50వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వర్ణోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను ముఖ్య అతిథి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, మండలి వెంకట్రామ్ హాజరై, […]
Read Moreఛీ కొట్టినా.. సిగ్గులేని సీదిరి అప్పలరాజు!
– టీడీపీ మాజీ ఎమ్మెల్సీ మంతెన విజయవాడ, మహానాడు: పలాస ప్రజలు ఛీ కొట్టినా సీదిరి అప్పలరాజు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు.. మెడికల్ కాలేజ్ సీట్లు తగ్గిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం సిగ్గుచేటు. అప్పలరాజుకి మెడికల్ కండిషన్ సరిగా లేకనే మెడికల్ సీట్ల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మంత్రిగా వెలగబెట్టిన అప్పలరాజుకి రాష్ట్రంలో ఎమ్మెల్సీ సీట్ల సంఖ్య ఎంతో తెలియదు, ఆయన మెడికల్ సీట్ల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం […]
Read Moreపోలీసు కస్టడీలో మాజీ ఎంపీ నందిగం సురేష్
మంగళగిరి, మహానాడు: వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను విచారణ నిమిత్తం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు పోలీసులు తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర కార్యాలయం పై దాడి కి సంబంధించిన కేసులో ఈనెల అయిదోతేదీన అరెస్ట్ చేయడంతో కోర్టు రిమాండ్ కు పంపింది. కోర్టు రెండు రోజుల పాటు సెప్టెంబర్ 15 నుండి 17 వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో ఆదివారం […]
Read Moreపటేల్ కాంగ్రెసోడైతే… విమోచన దినోత్సవాలు ఎందుకు జరపడం లేదు?
– తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం కాదు… తెలంగాణ ప్రజా వంచన దినోత్సవం జరుపుకోండి – కాంగ్రెస్, బీఆర్ఎస్ లది అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట…లేనప్పుడు మరోమాట – తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తే మేమూ భాగస్వాములమవుతాం – తెలంగాణ ప్రజలను హింసించిన రజకార్ల పార్టీతో అంటకాగుతారా? -జై పాకిస్తాన్, జై పాలస్తీనా అని నినదించిన ఒవైసీని పొగుడుతారా? – కాంగ్రెస్ దుర్మార్గాలకు పరాకాష్ట – ఆపరేషన్ పోలోతో శస్త్రచికిత్స చేసి […]
Read Moreఅంతిమ ఘడియల నుంచి.. అధికారంలోకి!
– కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిన రేవంత్రెడ్డి – కాంగ్రెస్ సిపాయిగా కేసీఆర్ కోటను బద్దలు కొట్టిన లెజెండరీ లీడర్ – శ్రేణుల్లో సమరోత్సాహం నింపిన యువనేత – సొంత ఇమేజ్తో కాంగ్రెస్కు పట్టం కట్టిన పోరాట యోద్ధ – పార్టీని గద్దెనెక్కించిన తొలి తెలంగాణ పీసీసీ చీఫ్గా రేవంత్ రికార్డు జూన్ 26, 2021 నాడు టీపీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి ని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. […]
Read Moreవరద బాధితులకు నిత్యావసర సరుకులు
– వాహనాలకు జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: విజయవాడ వరద బాధితుల సహాయార్థం గుంటూరు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద “అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్, వెంకటేశ్వర స్వామి గుడి వాకర్స్ అసోసియేషన్” ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల వాహనాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. వరద వలన విజయవాడ వాసులు అనేక కష్టాలు […]
Read Moreగణనాథులకు ఎమ్మెల్యే విశేష పూజలు
గుంటూరు, మహానాడు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు వినాయక మండపాల నిర్వాహకుల ఆహ్వానం మేరకు నియోజకవర్గంలోని మహర్షి దయానంద నగర్, సంపత్ నగర్, శ్రీనివాసరావు పేట, నాయీ బ్రహ్మణ కాలనీ, కల్యాణి నగర్, సాకేతపురం, నల్లచెరువు 15, 25 లైన్లు, బ్రాడిపేట 6/19, విద్యానగర్ 1,3వ లైన్లు, జే కే సి కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి సందర్శించి ప్రత్యేక పూజలు […]
Read Moreఏపీ ఉద్యోగుల ఆత్మబంధువు చంద్రబాబు
– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వని ప్రోత్సాహకం, ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఇస్తోందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి కొనియాడారు. రెవెన్యూ కల్యాణ మండపంలో ఆదివారం ఆంధ్ర రాష్ట్ర రజక ఉద్యోగుల సంఘం ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాధవి హాజరయ్యి ప్రసంగించారు. […]
Read More