– ముఖ్య అతిథిగా మ్మెల్యే అరవింద బాబు నరసరావుపేట, మహానాడు: పట్టణంలోని టౌన్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన మహాకవి గుర్రం జాషువా 129 వ జయంతి వేడుకలకు ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గుర్రం జాషువా చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ….గుర్రం జాషువా గొప్ప కవి అని, ఆయన తన రచనలతో సమాజాన్ని మేల్కొల్పారని కొనియాడారు. ఆయన సేవలు […]
Read Moreమౌలిక వసతుల కల్పనకు కృషి
– పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కోనూరు, మహానాడు: అచ్చంపేట మండలం కోనూరులో 85 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన వాటర్ హెడ్ ట్యాంక్ ను పెదకూరపాడు శాసన సభ్యుడు భాష్యం ప్రవీణ్ ప్రారంభించారు. కోనూరు ప్రజల దాహార్తిని తీర్చేందుకు 85 లక్షల రూపాయలతో హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణం,ఇంటింటికి కుళాయిలను నూతనంగా ఏర్పాటు చేశారు. నూతనంగా నిర్మించిన వాటర్ హెడ్ ట్యాంక్,ఇంటింటికి కుళాయిలను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ […]
Read Moreసాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ
– ఎమ్మెల్యే గళ్ళ మాధవి గుంటూరు, మహానాడు: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 129వ జయంతి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఘనంగా జరిగింది. తొలుత చంద్రమౌళి నగర్ లోని బి.యస్.యన్.యల్ కార్యాలయం వద్ద విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ఎమ్మెల్యే గళ్ళ మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ఐలమ్మ చిత్రపటానికి ఎమ్మెల్యే […]
Read Moreపేదరికం లేని రాష్ట్రమే చంద్రబాబు, పవన్ కల్యాణ్ కల
– స్వర్ణాంధ్ర 2047 గోడపత్రికలు ఆవిష్కరణ సభలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నవ్యాంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కల అని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. దర్శి టౌన్, క్రిస్టియన్ పాలెం లో గురువారం “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమం లో పాల్గొని స్వర్ణాంధ్ర 2047 గోడపత్రికలను ఆమె ఆవిష్కరించి, మాట్లాడారు. జగన్రెడ్డి […]
Read Moreపవర్ స్టార్…
పాలనలోనూ పవర్ ఫుల్! – డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టి నేటికి 100 రోజులు! – 4 శాఖలతో పరిపాలనానైపుణ్యంలో ఆయన స్టైలే వేరు.. – సంతృప్తికరంగా పంచాయతీ, గ్రామీణం, అటవీశాఖల పనితీరు – పల్లెల్లో పెద్ద ఎత్తున పథకాల పునరుద్ధరణ – పల్స్ సర్వేద్వారా 82.51 లక్షల కుటుంబాలకు ఇంటికే మంచినీరు – 8 నెలల వాటర్సప్లై కార్మికుల జీతాల విడుదల – 100 రోజుల్లోనే 368 కి.మీ […]
Read Moreజెత్వానీ కేసులో కొంతమంది పోలీసులను విచారిస్తున్నాం…
– హోం మంత్రి వంగలపూడి అనిత అమరావతి, మహానాడు: ముంబయి నటి జెత్వానీ కేసుకు సంబంధించి కొంతమంది పోలీసులను విచారిస్తున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ మేరకు ఆమె విజయవాడ నోవటెల్ హోటల్ వేదికగా మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు అరికట్టేందుకు మేధావులతో జరిగిన జాతీయ సదస్సు అనంతరం మీడియాతో ఏమన్నారంటే… కాదంబరి జెత్వానీ కేసులో వేగంగా దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్లను సస్పెండ్ […]
Read Moreతిరుపతిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలి
– కేఏ పాల్ డిమాండ్ శ్రీవారి లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుపతిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ డిమాండ్ చేశారు. లడ్డూ వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని తాను కోర్టులో పిల్ వేసినట్లు తెలిపారు. లేకపోతే ఇటలీ ప్రభుత్వం వాటికన్ సిటీని దేశంగా ప్రకటించినట్లు, 34లక్షల మంది ప్రజలున్న తిరుపతిని ప్రత్యేక దేశంగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
Read Moreశ్రీవారి పట్ల విశ్వాసం ఉందని జగన్ సంతకం చేయాలి
– ఆ తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి – అధికారం పోవడంతో మాజీ సీఎంకు మతి చలించింది.. – మళ్లీ అధికారం కోసం గడ్డి కరుస్తున్నారు – జగన్ రెడ్డి హైందవుడా? క్రైస్తవుడా అనేది పెద్ద వాదన – కూటమిలోకి వస్తున్న క్వచ్ఛనబుల్ నేతలను మూడు పార్టీలు చర్చించుకుని చేర్చుకునేలా అధినేత దృష్టికి తీసుకెళ్తాం – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఒంగోలు, మహానాడు: జగన్ కు […]
Read Moreమౌలిక సదుపాయాల కల్పనతో క్రీడారంగానికి మళ్లీ ప్రోత్సాహం
-స్టేడియంలు, క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తేవాలి – అన్ని వర్గాల ప్రజలను క్రీడలు, వ్యాయామం వైపు మళ్లించాలి – గ్రామాల్లో కబడ్డీ వంటి ఆటలకు ఆటస్థలాలు అందుబాటులోకి తేవాలి -గత ప్రభుత్వంలో నిలిచిపోయిన 35 క్రీడా వికాసకేంద్రాల పూర్తికి రూ.23 కోట్లు మంజూరు -యువజన సర్వీసులు, క్రీడల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి: మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడారంగానికి తిరిగి ప్రోత్సాహం అందించాలని సీఎం చంద్రబాబు […]
Read Moreమానవ అక్రమ రవాణా నిరోధానికి పటిష్ట చర్యలు
– ఎన్జీవోలు, సామాజిక సంస్థలు భాగస్వాములవ్వాలి – హోం మంత్రి వంగలపూడి అనిత, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, ఈ సంప్రదింపులు మా సంకల్పానికి బలం చేకూర్చాయని, ఈ వ్యూహాలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మానవ అక్రమ రవాణా కేవలం మానవ హక్కుల ఉల్లంఘన కాదు, […]
Read More