-కోరిక తీర్చమని వేధిస్తున్నాడు… -నర్సింగ్ గ్రేడ్ 1 అధికారిణి ఆవేదన విశాఖపట్నం: కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్కుమార్పై వన్టౌన్ పోలీ సుస్టేషన్లో ఫిర్యాదు అందింది. ఇటీవల కేజీహెచ్లో విధుల నుంచి సరెండర్ అయిన నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ -1 అధికారి విజయలక్ష్మి ఈ ఫిర్యాదు చేశారు. తనను లోబరుచుకుని అసభ్యకరంగా ప్రవర్తించే వారని, తన బలహీనతను ఆసరాగా చేసుకుని తనకు రావాల్సిన ప్రమోషన్లకు అడ్డుపడేవారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కోరికను […]
Read Moreతుదిదశకు తెలంగాణ గీతం రూపకల్పన
హైదరాబాద్: తెలంగాణ గీతం రూపకల్పనపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవా రం కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కతో సమీక్షించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి, ప్రొఫెసర్ కోదం డరాం, రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాంచంద్రు నాయక్, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ మహేష్కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్, ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ హాజరయ్యారు.
Read Moreఎన్టీఆర్ హుకుం..ఇందిర హడల్..
-ఆంధ్రప్రదేశ్ భవన్ నిమిషాల్లో ఖాళీ -అదీ ఆత్మగౌరవం అంటే..అదీ తెలుగువారంటే… 1983లో ఎన్టీఆర్ పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఢిల్లీకి కర్టసీ కోసం ప్రధానమంత్రి ఇందిరాగాంధీని కలవడానికి వెళ్లారు. అధికారులు తమిళ నాడు భవన్లో బస ఏరాటు చేశారట. అదేంటి మనకు ఆంధ్రప్రదేశ్ భవన్ లేదా అని రామారావు అడిగారట. ఉంది ఉత్తరప్రదేశ్, బీహార్ కాంగ్రెస్ నాయకులు, రౌడీలు ఆక్యుపై చేశారు అని చెప్పారట. అయితే వాళ్లను […]
Read Moreప్రజాపాలన అంటే పిల్లలాటగా ఉందా?
-ప్రభుత్వ గుర్తులు మార్చడం తుగ్లక్ చర్య -మార్చాల్సి ఉంటే ప్రజలను ఒప్పించాలి -లేకుంటే అసెంబ్లీలో చర్చ జరగాలి -బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ట్వీట్ -అధికారిక చిహ్నం మార్పుపై మండిపాటు హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, నగర ఇన్చార్జ్ దాసోజు శ్రవణ్ ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజల జీవితాలలో మార్పు తెస్తానని అధికారం హస్తగతం చేసుకుని ప్రజాభ్యుదయానికి సంబంధం లేకుండా ప్రభుత్వ గుర్తులను మార్చి తెలంగాణ చరిత్ర […]
Read Moreవాలంటీర్ ఇంట్లో నాటుబాంబులు
పోలీసుల తనిఖీల్లో లభ్యం..తండ్రి వైసీపీ నేత ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ పల్నాడు జిల్లా : ఎన్నికల పోలింగ్ రోజున మొదలైన ఘర్షణలు పల్నాడు జిల్లాను ఇంకా అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా జిల్లాలో మరోసారి నాటు బాంబులు కలకలం రేపాయి. అలర్ట్ అయిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని నాటు బాంబులను దాచిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల పోలింగ్ సమ యంలో జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకుని పోలీసుల […]
Read Moreప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని పిన్నెల్లి పైశాచికత్వం
– పేట్రేగిన వారికి త్వరలోనే బుద్ధి చెబుతాం – మాచర్ల ప్రజల చేతిలోనే బడితపూజ ఖాయం – ఆయనను మాచర్ల నుంచి బహిష్కరించాలి – జగన్ రెడ్డి అండ చూసుకునే దుర్మార్గాలు – గ్రానైట్ రాళ్లతోనే నీకు సరైన సమాధానం – రూ.2 వేల కోట్లు అడ్డంగా దోపిడీ చేశావు – వందల ఎకరాలు భూములు కబ్జా చేశావు – నేర సామ్రాజ్యంతో విర్రవీగిపోతున్నావు – కూటమి రాగానే శిక్ష […]
Read Moreమజ్జిగ పంపిణీని ప్రారంభించిన డేగల
గుంటూరు: నగర ఫ్యాన్సీ, స్టేషనరీ జనరల్ మర్చంట్స్ అసోసియేషన్, వాసవి క్లబ్, కింగ్స్ క్వీన్స్ వారి ఆధ్వర్యంలో బుధవారం ఫ్యాన్సీ ఫంక్షన్ హాలు దగ్గర మజ్జిగ పంపిణీ జరిగింది. టీడీపీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ ప్రారం భించారు. ఈ కార్యక్రమంలో జుజ్జురు శేషా ప్రభాకరరావు, రంగ వెంకట రామ కృష్ణ, అచ్చుత నిరంజన్, రంగ చంద్రశేఖర్, అమర బాలవిశ్వేశ్వరరావు, ఏలూరి వెంకటేశ్వరరావు, పోలూరి బ్రహ్మమ ప్రకాష్, ఎల్.వి.కోటేశ్వరరావు, […]
Read Moreపోస్టలో బ్యాలెట్ ఓట్లు పడలేదనే వైసీపీ కుట్రలు
-90 శాతం టీడీపీకే పడ్డాయని అక్రమానికి తెరతీశారు -సంబంధం లేకుండా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు -సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినా బుద్ధి మారలేదు -రాష్ట్రానికి పట్టిన వైసీపీ క్యాన్సర్కు జూన్ 4న మందు -టీడీపీ నేత, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్బాబు మంగళగిరి: ఎలక్షన్ కమిషన్ పోస్టల్ బ్యాలెట్ మీద ఇచ్చిన సర్క్యులర్పై వైసీపీ నాయకులకు వచ్చిన భాషలో మాట్లాడుతున్నారు…ఏదైనా కాగితం ఇచ్చినప్పుడు దానిని ముందు చదవాలి..రాకపోతే ఎవరితోనైనా చదివించుకోవాలి. ఎలక్షన్ కమిషన్ […]
Read Moreవైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుంది
-కౌంటింగ్లో అప్రమత్తంగా ఉండండి -చీఫ్ ఏజెంట్లతో సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి: వైసీపీ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వస్తుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నెల 9వ తేదీన ప్రమాణస్వీకారం ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ సమయంలో వైసీపీ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో బుధ వారం కౌంటింగ్ ఏజెంట్లకు వర్క్షాప్, జూమ్ మీటింగ్ జరిగాయి. పార్టీ కేంద్ర కార్యాలయం […]
Read Moreనరసరావుపేటలో పోలీసుల కవాతు
నరసరావుపేట: ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నరసరావుపేట పట్టణంలో ఐజీ త్రిపాఠి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ఆధ్వర్యంలో పోలీసులు, కేంద్ర బలగాలతో బుధవారం కవాతు నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తూ కౌంటింగ్ సమయంలో ప్రజలు అల్లర్లకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లాలో బాధ్యత లు నిర్వహిస్తున్న ఎస్పీ సురేష్బాబు, అడిషనల్ ఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో పాటు కేంద్ర […]
Read More