స్ట్రాంగ్‌ రూమ్‌లలో ఏర్పాట్లపై సీఈవో పరిశీలన

కౌంటింగ్‌కు సంబంధించి అధికారులకు సూచనలు మీడియా సెంటర్‌, డెక్‌మెన్‌ హాలులో టీవీల తనిఖీ కౌంటింగ్‌ రోజు డ్రై డేగా ప్రకటిస్తున్నట్లు వెల్లడి గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గుంటూరు పార్లమెంట్‌ నియో జకవర్గంతో పాటు ఏడు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపుకు చేపట్టిన ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా, జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి, జిల్లా ఎస్పీ తూషార్‌ డూండి సోమవారం […]

Read More

ఇండియా కూటమి రాగానే రైతు రుణమాఫీ

-నిరుద్యోగం, ధరల పెరుగుదలకు బీజేపీ కారణం -ఆదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారు -పంజాబ్‌ ఎన్నికల ప్రచారంలో మల్లు భట్టివిక్రమార్క పంజాబ్‌: ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. సోమవారం పంజాబ్‌ రాష్ట్రం ఫరీద్‌కోట్‌ లోక్‌సభ పరిధిలోని కోటక్‌ పుర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ వచ్చాక అగ్ని వీర్‌ స్కీంను రద్దు చేస్తుందని తెలిపారు. […]

Read More

రాష్ట్రంలో జగన్‌ సహకారంతో మేఘా దోపిడీ

-సీఆర్‌డీఏ సామగ్రి విశాఖకు తరలింపు సిగ్గుచేటు -హైడ్రో పవర్‌లోనూ రూ.1500 కోట్ల లబ్ధికి యత్నం -కూటమి వచ్చాక వాటిపై విచారణ జరిపిస్తాం -బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ అమరావతి, మహానాడు: రాజధాని అమరావతి నిర్మాణానికి సీఆర్‌డీఏ పరిధిలోని ఎలక్ట్రికల్‌ పనులకు సంబంధించిన అండర్‌గ్రౌండ్‌ కేబుల్‌, ఇతర సామగ్రిని సీఆర్‌డీఏ అనుమతి లేకుం డానే మెగా ఇంజినీరింగ్‌ సంస్థ విశాఖపట్నంకు తరలించి అక్కడి నుంచి తిప్పి పంపుతున్నట్లు ఆరోపణలు […]

Read More

సన్నబియ్యం కొనకుండా టెండర్లు ఎలా పిలిచారు?

-సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి -ప్రభుత్వ పాత్ర లేకుంటే టెండర్లను రద్దు చేయాలి -సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదు -ఆర్‌ఆర్‌ యాక్ట్‌ను ఎందుకు అమలు చేయడం లేదు -సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ రవీందర్‌సింగ్‌ హైదరాబాద్‌, మహానాడు: తెలంగాణ భవన్‌లో సోమవారం సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ రవీందర్‌ సింగ్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. పౌర సరఫరాల శాఖ టెండర్లలో జరిగిన అవినీతిపై మా […]

Read More

మల్టినేషనల్‌ కంపెనీలలో పాలిటెక్నిక్‌ విద్యార్థులకు ఉద్యోగాలు

-ఈ విద్యా సంవత్సరంలోనే 12,000 మందికి అవకాశాలు -జాబ్‌ మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా సిలబస్‌ మార్పులు -విశాఖలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి విశాఖపట్నం: ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు పూర్తి చేయవచ్చని, అందుకు అయా సంస్థలే అవకాశాలు కల్పిస్తున్నాయని సాంకతిక విద్యా శాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి అన్నారు. పాలిటెక్నిక్‌ విద్యార్థులు అందివచ్చిన ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాలిటెక్నక్‌లలో […]

Read More

సీఎస్‌ భూదోపిడీపై ఆధారాలున్నా చర్యలు ఉండవా?

-కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాం -ఆయనను తప్పించి సిట్‌తో విచారణ జరిపించాలి -జవహర్‌రెడ్డి, ఆయన కొడుకు, తాడేపల్లి పెద్దల హస్తం -భూ దందా ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలి -టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమమహేశ్వరరావు విజయవాడ : ఉత్తరాంధ్రలో పెద్దఎత్తున భూ దోపిడీ జరిగినా చర్యలు లేకపోవ డం సిగ్గుచేటని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు బోండా ఉమ మండిపడ్డారు. సీఎస్‌ ప్రమేయంపై ఆధారాలున్నా చర్యలు ఉండవా? […]

Read More

భూ దోపిడీలో ఉన్న శ్రద్ధ పింఛన్ల పంపిణీలో లేదేమి?

-కుట్రలు కట్టిపెట్టి జూన్‌ 1న ఇళ్ల దగ్గరే పెన్షన్లు ఇవ్వాలి -సమయం దగ్గర పడుతున్నా సీఎస్‌, సెర్ఫ్‌ సీఈవో నిర్లక్ష్యం -తప్పకుండా తప్పు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకుంటారు -విశాఖ భూదోపిడీపై శ్వేతపత్రం విడుదల చేయాలి -మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మంగళగిరి: కుట్రలు కట్టిపెట్టి జూన్‌ 1న ఇళ్ల దగ్గరే పెన్షన్లు ఇవ్వాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో […]

Read More

తెలంగాణ అధికార చిహ్నంపై రేవంత్‌ సూచనలు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చర్చించారు. పలు నమూనాలను పరిశీలిం చారు. తుది నమూనాపై పలు సూచనలు చేశారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా రాష్ట్ర అధికారిక చిహ్నం తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది.

Read More

పొన్నవోలుపై రఘురామకృష్ణంరాజు సెటైర్లు

-జగన్‌ కళ్లలో కళ్లు పెట్టి చూసి పిచ్చి ముదిరింది -అందుకే లండన్‌ వెళ్లాడేమో అంటూ వ్యాఖ్యలు అమరావతి, మహానాడు: ‘‘ఆయనతో ఉండే సాన్నిహిత్యంతో ఒక విషయం మీతో పంచుకుంటా. ఎవరైనా జగనన్న ఆర్బిట్‌లోకి వచ్చి..ఈ డిస్టెన్స్‌లో(నాలుగైదు అడుగులు) ఆయన కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తే జగనన్న కోసం వాడు చచ్చిపోతాడు. ఈజ్‌ నాట్‌ ఎ మాన్‌, బట్‌ ఈజ్‌ యాన్‌ ఎమోషన్‌, ఈజ్‌ యాన్‌ ఎఫోరియా. ఆయన్ని చూస్తే పిచ్చి […]

Read More

శ్రీశైలంలో దంచికొట్టిన వర్షం

-ఆలయం దగ్గర ఈదురుగాలులతో అలజడి -రేకుల షెడ్ల కిందకు పరుగులు తీసిన భక్తులు శ్రీశైలం, మహానాడు: శ్రీశైలం మండలంలో అర్ధగంట పాటు కుంభవృష్టి కురిసింది. శ్రీశైలం, సున్ని పెంట, లింగలగట్టులో ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి క్షేత్రంలో అలానే సుండిపెంటలో ప్రధాన విధులు జలమయమయ్యాయి. ఉదయం నుంచి ఉక్కపోతగా ఉన్న వాతావరణం మధ్యాహ్నానికి ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని భారీ వర్షం మొదలైంది. వర్షం కారణంగా శ్రీశైలం […]

Read More