బుడమేరు, కొల్లేరుల్లో ఆక్రమణలు తొలగించాలి

– బ్యారేజీని పడవలు ఢీకొన్న ఘటనలో అసలు దోషులను పట్టుకోవాలి: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ – `కొల్లేరు సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళతాం: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ `- ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొన్న ప్రాంతాన్ని పరిశీలించిన సీపీఐ బృందం విజయవాడ: ఇటీవల భారీ వర్షాలతో బుడమేరు, కొల్లేరులకు వరదలు రావటానికి కారణమైన ఆయా పరివాహక ప్రాంతాలోని ఆక్రమణలను రాష్ట్ర ప్రభుత్వం తొలగించాలని సీపీఐ నాయకులు […]

Read More

దర్శి సంక్షేమం, అభివృద్ధి బాధ్యత నాది

– డాక్టర్‌ లక్ష్మి కి మంత్రి నారా లోకేష్ హామీ అమరావతి, మహానాడు: దర్శి సంక్షేమం, అభివృద్ధి బాధ్యత నాదని, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేందుకు మీరు వారధులుగా పని చేయాలని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. మంత్రిని మంగళవారం లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్‌ మంగళగిరి పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వంద […]

Read More

లడ్డును వేలం పాటలో దక్కించుకున్న ముస్లిం దంపతులు

-వెల్లివిరిసిన మత సామరస్యం -దంపతులను మెచ్చుకుంటూ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ కాగజ్‌నగర్‌: కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం భట్ పల్లి గ్రామపంచాయతీ లో వినాయక మండపంలో గణేశుని లడ్డు వేలంలో రూ.13,216/- ల‌కు అదే కాలనీకి చెందిన ముస్లి వేలంలో రూ.13216/- ల‌కు అదే కాలనీకి చెందిన ముస్లిం దంపతులు అఫ్జల్ -ముస్కాన్ వేలంపాటలో దక్కించుకోవడం అందరినీ ఉత్సాపరిచింది. ఈ సందర్భంగా ముస్లిం దంపతులను స్థానికులు అభినందించారు. […]

Read More

రేవంత్ రెడ్డి సూపర్

సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ థాంక్స్ గణేశ్ నిమజ్జనం కోసం ప్రభుత్వ ఏర్పాట్లపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం బాలాపూర్ గణేశ్ నిమజ్జనం శోభాయాత్రలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ సారి ప్రభుత్వంలోని వ్యవస్థలు చాలా బాగా పని చేశాయన్నారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ పనితీరు బాగుందన్నారు. ఉత్సవాల ఏర్పాట్ల నుంచి నిమజ్జనం వరకు అన్నింటినీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ఈ […]

Read More

వర్షాలకు దెబ్బతిన్న పర్యాటక ప్రాంతాలకు కొత్త రూపు

– మంత్రి కందుల దుర్గేష్‌ విజయవాడ, మహానాడు: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విజయవాడ లో దెబ్బతిన్న భవానీ ఐల్యాండ్, బెరంపార్క్ తదితర పర్యాటక ప్రాంతాల్లో త్వరతగతిన పునరుద్దరణ చర్యలు చేపడతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. విజయవాడ లోని బెరం పార్క్, భవానీ ఐల్యాండ్ కి మంగళవారం బోటులో వెళ్లిన మంత్రి.. అధికారులను అడిగి వరద నష్టంపై ఆరా తీశారు. […]

Read More

జత్వానీ కేసులో అన్ని వేళ్ళూ సజ్జల రామకృష్ణారెడ్డి వైపే

– అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య అమరావతి: క్రైమ్ థ్రిల్లర్ కథను మించిన ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో ప్రభుత్వ దర్యాప్తు కోణం, సిఎంవో ఆఫీసులో వ్యూహ రచన, విజయవాడ డిసిసి విశాల్ గున్నీ లిఖిత పూర్వక వాంగ్మూలం అన్నీ అప్పటి ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వైపే చూపుతున్నాయని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. వెంటనే సజ్జలపై కూడా […]

Read More

ముఖ్యమంత్రి సహాయ నిధికి సీనియర్ జర్నలిస్టు అంకబాబు 5 లక్షల విరాళం

– సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు విరాళం అందించిన అంకబాబు విజయవాడ: ఈ సందర్భంగా అంకబాబు ఏమన్నారంటే.. సామాజిక బాధ్యతగా సీఎం సహాయ నిధికి విరాళం అందించాను. ఇది ఓ జర్నలిస్టుగా నా బాధ్యత. విపత్తు సమయంలో రాజకీయాలు చేయడం మంచిది కాదు. విపత్తు సమయంలో ఏడుపదుల వయస్సులో, ముఖ్యమంత్రి చంద్రబాబు చూపించిన చొరవ,సమయస్ఫూర్తి అద్భుతం. కలెక్టరేట్ లో 9 రోజులపాటు బస్సులోనే ఉంటూ, అధికారులను చంద్రబాబు పరుగులు పెట్టించారు. […]

Read More

స్వచ్ఛతా హీ సేవాలో భాగస్వామ్యులు కావాలి

– ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ, మహానాడు: స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వామ్యులు కావాలని సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. అజిత్ సింగ్ నగర్ బసవ పున్నయ్య మునిసిపల్ స్టేడియంలో మంగళవారం స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి, మాట్లాడారు. అక్టోబర్ 2 నగరంలో స్వచ్ఛతా హీ సేవా- 2024 కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. […]

Read More

గీత కార్మికులకు రిజర్వేషన్లు అభినందనీయం

– డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు విజయవాడ, మహానాడు: మద్యం పాలసీపై ప్రకటన చేస్తూ గీత కార్మికులకు 10% రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్టుగా తెలియజేసినందుకు గీత కార్మికుల తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు అన్నారు. 2022 డిసెంబర్ ఒకటో తేదీన జంగారెడ్డిగూడెం […]

Read More

ఎన్‌ఏఆర్‌ఈడీ సీవో అమరావతి అధ్యక్షునిగా గళ్ళా రామచంద్ర రావు

విజయవాడ, మహానాడు: నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎన్‌ఏఆర్‌ఈడీ సీవో)అమరావతి అధ్యక్షునిగా శ్రీ భ్రమర టౌన్షిప్ అధినేత గళ్ళా రామచంద్ర రావును ఎన్‌ఏఆర్‌ఈడీ సీవో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఎన్‌ఏఆర్‌ఈడీ సీవో జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో కొత్త కమిటీని సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గళ్ళా రామచంద్రరావుకు, కమిటీకి ఎన్‌ఏఆర్‌ఈడీ సీవో బోర్డు గౌరవ సభ్యులయిన వివి […]

Read More