పల్నాడుపై డేగ కన్ను

ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం నరసరావుపేట జేఎన్‌టీయూలో ఏర్పాట్లు పూర్తి ఉదయం 8 గంటలకు ప్రారంభం విధుల్లో పాల్గొననున్న 700 మంది సిబ్బంది పరిసరాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు గుంటూరు- కర్నూలు హైవేపై ట్రాఫిక్‌ ఆంక్షలు నరసరావుపేట: ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. నరసరావుపేట జేఎన్‌టీ యూలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. 700 మంది సిబ్బందిని లెక్కింపు కోసం కేటాయించారు. కౌంటింగ్‌ పరిసరాల్లో మూడంచెల భద్రతను […]

Read More

టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు

మంగళగిరి: కౌంటింగ్‌ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు. సీఎం సీఎం అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. సందర్శకులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో సందడి వాతావరణం నెలకొంది.

Read More

రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర బలగాలు

అమరావతి:  కౌంటింగ్‌ నేపథ్యంలో శాంతిభద్రతల పర్యవేక్షణకు ఏపీకి కేటాయించిన 50 కంపెనీల సీఆర్‌పీఎఫ్‌ కేంద్ర బలగాలు సోమవారం విజయవాడ చేరుకున్నాయి. కౌంటింగ్‌ సందర్భంగా 5,600 మంది కేంద్ర బలగాలతో భద్రత కల్పించారు. హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి సీఆర్‌పీఎఫ్‌ ఐజీ చారుసిన్హా పర్యవేక్షిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలైన పల్నాడు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు కేంద్ర బలగాలు తరలివెళ్లాయి.

Read More

వైసీపీకి సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ

అమరావతి:  పోస్టల్‌ బ్యాలెట్ల వ్యవహారంలో వైసీపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహా రంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది.

Read More

కోటప్పకొండను దర్శించుకున్న గొట్టిపాటి లక్ష్మి

కూటమి విజయం కోసం మొక్కులు సింగరకొండ ప్రసన్నాంజనేయ ఆలయంలో పూజలు నరసరావుపేట: దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్‌ కడియాల లలిత్‌ సాగర్‌ దంపతులు సోమవారం ఉదయం కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సర్వతోముఖాభి వృద్ధి సాధించేందుకు చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అఖండ విజయాన్ని సాధించాలని, దర్శి ప్రజల ఆకాంక్షలు తీరాలని ప్రార్ధించారు. వారి వెంట కడియాల రమేష్‌, కూటమి […]

Read More

సుప్రీంకోర్టు కొట్టేస్తే తప్పు కాకుండా పోతుందా?

పోస్టల్‌ బ్యాలెట్లపై ఎన్నికల కమిషన్‌ చేసింది తప్పే దేశమంతా ఒక రూల్‌..రాష్ట్రంలో ఇంకో రూలా? వ్యవస్థలను మేనేజ్‌ చేయడం చంద్రబాబుకు కొత్త కాదు కౌంటింగ్‌లో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి జనం మాతో ఉన్నారు..అధికారంలోకి వస్తాం 10.30 గంటలకు సంబరాలకు సిద్ధం కండి వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి: కొన్ని గంటల్లో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు అంతా అప్రమత్తంగా ఉండాలని వైసీపీ ప్రధాన […]

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుమలత

తిరుపతి: తిరుమల వెంకటేశ్వర స్వామిని సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో బీజేపీ నాయకురాలు, సినీ నటి సుమలత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండి తులు ఆశీర్వాదం అందజేశారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ మా కొడుకు పెళ్లి అయిన తర్వాత మొదటిసారి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. బీజేపీత […]

Read More

పల్నాడులో కౌంటింగ్‌కు వేళాయె…

పోలీసు యంత్రాంగం అప్రమత్తం ఎక్కడికక్కడ కఠిన ఆంక్షలు 144 సెక్షన్‌ అమలు చేస్తూ ముమ్మర నిఘా చిలకలూరిపేట నుంచి తొలి ఫలితం గురజాల నుంచి తుది ఫలితాలు పల్నాడు జిల్లా: పోలింగ్‌ రోజున అల్లర్లతో దేశవ్యాప్తంగా అపఖ్యాతిని మూటగట్టు కున్న పల్నాడు జిల్లాలో ఓట్ల లెక్కింపు వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధాన రాజకీయపక్షాల కార్యాలయాలు, అభ్యర్థుల ఇళ్ల వద్ద శనివారం నుంచే బలగాలను […]

Read More

ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌

మధ్యాహ్నానికి తొలి ఫలితం తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌, తర్వాత ఈవీఎం ఓట్లు రాష్ట్రవ్యాప్తంగా 119 మంది అబ్జర్వర్ల నియామకం 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్‌ హాళ్ల ఏర్పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా అమరావతి: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ మరికొద్ది గంటల్లో మొదలు కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా సోమవా రం కీలక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు […]

Read More

ఓటింగ్‌లో భారత్‌ ప్రపంచ రికార్డ్‌

ఏడు విడతల పోలింగ్‌ ప్రశాంతం కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్‌కుమార్‌ ఢిల్లీ: పోలింగ్‌ ముగిసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్‌కుమార్‌ సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఏడు విడతలుగా పోలింగ్‌ విజయవంతంగా జరిగిందని, ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓట్లు వేయడం ప్రపంచ రికార్డ్‌ అని పేర్కొన్నారు. మన దేశంలో ఓటేసిన వారి సంఖ్య జీ7 దేశాల జనాభాకు 1.5 రెట్లు, యూరోపియన్‌ యూనియన్‌ జనాభాకు 2.5 […]

Read More