-కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి -అదనపు చెక్పోస్టులు ఏర్పాటు చేయాలి -నాలుగు ఆవాసాల ప్రజలను తరలించాలి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశం హైదరాబాద్: జూలై నెలాఖరులోగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ను పూర్తిగా ప్లాస్టిక్ రహిత జోన్గా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ను ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ […]
Read Moreసబ్ స్టేషన్ లో షిప్ట్ ఆపరేటర్ రాసలీల
-సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారుల ఆదేశం -పోలీసుస్టేషన్లో కేసు నమోదు ఏలూరు జిల్లా: జంగారెడ్డిగూడెం పర్రెడ్డి గూడెం విద్యుత్ సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరే టర్ రాసలీలలు బయటపడ్డాయి. షిఫ్ట్ ఆపరేటర్ మహేశ్వరరెడ్డి విధులలో నిర్లక్ష్యం వహిస్తూ సబ్స్టేషన్లో ఒక మహిళతో నగ్నంగా నిద్రిస్తుండటాన్ని స్థానికులు గుర్తించారు. బుధవారం తెల్లవారుజామున నుంచి కరెంట్ సరఫరాలో అంతరా యం కలగడంతో స్థానికులు సబ్స్టేషన్లోకి వెళ్లగా ఆయన బండారం బయట పడిరది. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం […]
Read Moreపొన్నవోలు ఏడుపుతో బెడిసికొట్టిన వైసీపీ బెట్టింగులు
-వైసీపీ బెట్టింగులకు పొన్నవోలు ‘ఏడుపు’ దెబ్బ! – జగన్ కు సొంత వాళ్లే అన్యాయం చేస్తున్నారంటూ వెక్కి వెక్కి ఏడ్చిన పొన్నవోలు సుధాకర్రెడ్డి – ఎవరిని నమ్మాలో అర్ధం కావడం లేదంటూ కన్నీరు – ఆ ఏడుపుతో బెట్టింగులకు భయపడుతున్న వైసీపీ నేతలు – ఇప్పటికే బెట్టింగులు కాయవద్దంటూ కొమ్మినేని పిలుపు టౌన్లలో డౌనయిపోయిన వైసీపీ బెట్టింగులు – ఏపీయేతర ప్రాంతాల్లో మాత్రం రెడ్ల బెట్టింగులు – గతంలో కమ్మవారిని […]
Read Moreఎక్స్ప్రెస్ రైలుకు 5 సాధారణ బోగీలు
-మహబూబాబాద్లో సాధన సమితి -పీఎం దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యం తెలంగాణ, మహానాడు: మహబూబాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన ఓ ప్రమాద ఘటన ప్రధాన మంత్రికి కోటి ఉత్తరాలు రాసేందుకు నాంది పలికింది. అప్పటికే రద్దీగా ఉన్న జనరల్ బోగిలోకి ఎక్కేందుకు ప్రయత్నించిన తల్లికూతుళ్లు కిందపడడంతో కూతురు చనిపోగా, తల్లి కడుపులోని పిండం కూడా చనిపోయింది. మహబూబాబాద్ రైల్వేస్టేషన్లో కొన్ని నెలల క్రితం జరిగిన ఈ ఘటన అక్కడే ఉన్న డాక్టర్ అశోక్ […]
Read Moreపాలిసెట్ అడ్మిషన్ల షెడ్యూల్లో మార్పులు
-కౌంటింగ్ దృష్ట్యా సవరణ నోటిఫికేషన్ జారీ -జూన్ 7 నుంచి 10 వరకు ఐచ్చికాల నమోదుకు అవకాశం -జూన్ 13న సీట్ల కేటాయింపు..14 నుంచి తరగతులు -సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి అమరావతి: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్, జూన్ మొదటివారంలో రాష్ట్ర వ్యాప్తం గా మూడురోజుల పాటు 144 సెక్షన్ విధింపు కారణంగా విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పాలిసెట్ 2024 అడ్మిషన్ల ప్రక్రియలో మార్పులు చేసినట్లు సాంకేతిక […]
Read Moreఆరోగ్య బీమా రంగంలోకి ఎల్ఐసీ
వ్యాపారాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వ రంగంలోని భారతీయ జీవిత బీమా కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఆరోగ్య బీమా రంగంలోకి ప్రవేశించేందుకు ప్రయ త్నాలు మొదలుపెట్టింది. ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ్ మొహంతి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అవకాశం లభిస్తే ఇతర ఆరోగ్య బీమా కంపెనీలను కొనుగోలు చేసి వ్యాపారం పెంచుకునేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. అయితే ఇది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉందని, దీనిపై ఇంకా అంతర్గత చర్చ జరుగుతుందని వివరించారు.
Read Moreరాష్ట్రంలో ద్విముఖ వ్యూహంతో జే గ్యాంగ్ భూ దోపిడీ
-పవర్ ప్రాజెక్టుల పేరుతో నాలుగు లక్షల ఎకరాలకు టెండర్ -షిరిడి సాయి, ఇండో సోలార్లకు దోచిపెట్టిన జగన్ -మెగా ఇంజనీరింగ్, యాక్సిస్ ఎనర్జీలకు ధారాదత్తం -ఫలితంగా ఎన్నికలకు వేల కోట్ల క్విడ్ ప్రోకో -పవర్ ప్రాజెక్టుల అగ్రిమెంట్ల రద్దుతో తన సంస్థలకు మేళ్లు -విశాఖ, ఉత్తరాంధ్రలోనూ పెద్దఎత్తున భూమాఫియాకు తెర -విశాఖలో నిత్యకృత్యమైన వైకాపా నాయకుల అరాచకాలు -ప్రత్యేక టాస్క్ఫోర్స్తో విచారణ అవసరం ఉంది -బీజేపీ ముఖ్య అధికారప్రతినిధి లంకా […]
Read Moreవిజయవాడలో ఆరుగురు అధికారుల సస్పెన్షన్
-మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు -కలుషిత నీటి సరఫరానే కారణం విజయవాడ: కలుషిత నీటి సరఫరా విషయంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన అధికారులపై చర్యలు చేపట్టారు. ఆరుగురు అధికారులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మొగల్రాజపురంలో కలుషిత నీరు తాగి వ్యక్తి మృతిచెం దగా ఆస్పత్రిలో 24 మంది చికిత్సపొందుతున్నారు. దీంతో మొగల్రాజపురంలో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు […]
Read Moreకౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్
-ఖచ్చితమైన ఫలితాలను వేగవంతంగా ప్రకటించాలి -ఫలితాల వెల్లడిలో ఏ మాత్రం జాప్యం చేయొద్దు -ముందస్తు ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలి -విద్యుత్ సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలి -పాస్ లేకుండా ఎవరినీ అనుమంతించొద్దు -లెక్కింపు పూర్తయ్యాక సీల్ వేసి భద్రపరచాలి -అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం అమరావతి: దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరడంతో వచ్చే నెల 4వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిం చేందుకు […]
Read Moreఅబద్ధాలు ప్రచారం చేస్తే సహించం
బీజేపీ, బీఆర్ఎస్ అక్కసుతోనే బురద జల్లుతున్నాయి పౌరసరఫరా శాఖలో గత ప్రభుత్వం అప్పులు తెలియదా? అబద్ధాలు మాట్లాడితే నాయకులు కాలేరు..వాస్తవాలు చెప్పండి మిల్లర్ల తప్పుకు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తారా? తడిసిన ధాన్యాన్ని కొన్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఏలేటి, కేటీఆర్ ఆరోపణలకు కౌంటర్ హైదరాబాద్, మహానాడు : బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపణలపై ఆదివారం మీడియా సమావేశంలో మంత్రి […]
Read More