– 35వ రోజు మంత్రి ‘ప్రజాదర్బార్’ కు విన్నపాల వెల్లువ – అండగా ఉంటామని భరోసా ఇచ్చిన నారా లోకేష్ అమరావతి, మహానాడు: ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ 35వ రోజు ‘ప్రజాదర్బార్’ కు ప్రజల నుంచి విన్నపాలు వెల్లువెత్తాయి. మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు.. మంత్రి నారా లోకేష్ ను స్వయంగా కలిసి తమ సమస్యలను […]
Read Moreబొల్లాపల్లిలో ‘ఇది మంచి ప్రభుత్వం’
బొల్లాపల్లి, మహానాడు: బొల్లాపల్లిలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం సోమవారం జరిగింది. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంటింటికి తిరిగి 100 రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ, సంక్షేమానందిస్తూ ‘ఇది మంచి ప్రభుత్వం’ అని ప్రజల చేత పిలిపించుకుంటుందని వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే […]
Read Moreకార్యకర్తకు గొట్టిపాటి లక్ష్మి ఆర్ధిక సాయం
దర్శి, మహానాడు: తూర్పు వెంకటాపురం గ్రామంలో అనారోగ్యం తో బాధపడుతున్న పార్టీ కార్యకర్త అరేటి నాగేశ్వరరావుని పరామర్శించి వైద్య వివరాలూ తెలుసుకొని ఆర్ధిక సహాయం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అందించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ కడియాల లలిత్ సాగర్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఒంగోలు పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ, మాజీ ఎమ్మెల్యే నారాపుసెట్టి పాపారావు, దర్శి […]
Read Moreవైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే
వినుకొండ, మహానాడు: స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా వినుకొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సోమవారం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. శిబిరానికి హాజరైన రోగులకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, మునిసిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ రజాక్, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, మునిసిపల్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Read Moreఎన్డీయే కూటమి పాలనపై ప్రజల్లో సంతృప్తి
– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: ఆంధ్రప్రదేశ్ లో 100 రోజుల ఎన్డీయే కూటమి పాలన పై ప్రజల్లో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. మంగళవారం పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ…ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిలుపునిచ్చిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జోరుగా సాగుతున్నదని, ప్రజల […]
Read Moreటీటీడీలో అన్యమతస్తులకు ఎలా పదవులు ఇచ్చారు?
– జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోన బోయిన శ్రీనివాస్ గుంటూరు, మహానాడు: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదాన్ని వైసీపీ నాయకులు అపవిత్రం చేశారని, అసలు టీటీడీలో అన్యమతస్తులకు ఎలా పదవులు ఇచ్చారని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోన బోయిన శ్రీనివాస్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఏమన్నారంటే.. వైసీపీ నాయకులు తప్పు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వైసీపీ చేసిన తప్పులకు మా […]
Read Moreమంత్రి నాదెండ్ల మహాయాగం
తెనాలి, మహానాడు: వైకుంఠపురంలో జరిగిన మహా యాగంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. తిరుమల లడ్డు కల్తీ ఘటనను నిరసిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా మహాయాగం మంత్రి సోమవారం నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. దేవాలయంలో వెంకటేశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించి మహా యాగంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, […]
Read Moreఫీజు ఇవ్వలేదని కుట్లు తొలగించిన ఆస్పత్రి సిబ్బంది
కామారెడ్డి: బైక్ అదుపుతప్పి కింద పడిన శ్రీను అనే యువకుడు కామారెడ్డి పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. డాక్టర్ ఫీజు రూ.300 చెల్లించి చూపించుకున్నాడు. గాయాలకు ఆస్పత్రి సిబ్బంది కుట్లు వేసి డబ్బులు అడిగారు. డబ్బులు లేకపోవడంతో క్రెడిట్ కార్డు ద్వారా కడతానని చెప్పగా, ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారు. అంతటితో ఆగకుండా యువకుడితోపాటు వెంట ఉన్న స్నేహితులపై దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరికి యువకుడికి […]
Read More‘అపరిచితులకు వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దు’
గుంటూరు, మహానాడు: జిల్లాలో పోలీస్ సేవలను ప్రజలకు చేరువ చేసే క్రమంలో వారధి అనే నూతన కార్యక్రమానికి ఎస్పీ సతీష్ కుమార్ శ్రీకారం చుట్టారు. ఎస్పీ ఆదేశాల మేరకు తెనాలి ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ది ఫుడ్ గ్రైన్స్ అండ్ కిరాణా మర్చంటెన్స్ తెనాలి కల్యాణ మండపంలో వారధి కార్యక్రమం జరిగింది. తెనాలివన్ టౌన్ సీఐ మల్లికార్జునరావు మాట్లాడుతూ…. ప్రజలు, పోలీస్ వ్యవస్థ మధ్య స్నేహపూరిత […]
Read Moreమెగాస్టార్ చిరంజీవి స్వయంకృషికి అరుదైన గౌరవం!
హైదరాబాద్, మహానాడు: మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషితో ఉన్నత శిఖరాలను చేరి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. తాజాగా మెగాస్టార్ కి మరో గౌరవం దక్కింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చిరంజీవి పేరు నమోదైంది. ఈ విషయాన్ని తెలియ జేస్తూ హైదరాబాద్లోని ఓ హోటల్లో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ను బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ […]
Read More