–కొలిక్కివచ్చిన క్యాబినెట్ కూర్పు? – నేటి సాయంత్రానికి ఖరారు – స్పీకర్గా కళా వెంకట్రావు? – జనసేన క్యాబినెట్లో చేరకపోతే మరికొందరికి అవకాశం? – ఎమ్మెల్సీలకు నో చాన్స్? – బీజేపీకి రెండు మంత్రి పదవులు? – సుజనా, సత్యకుమార్కు అవకాశం? (మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వ పదవీ ప్రమాణానికి ముహుర్తం దగ్గరపడింది. ఆ మేరకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు కసరత్తు ప్రారంభించారు. ఢిల్లీలో ఎన్డీయేతో […]
Read Moreజగన్.. విజయమ్మ కలిశారు!
– లండన్ నుంచి నేరుగా జగన్ ఇంటికి – షర్మిలతో కలసి హైదరాబాద్కు – జూన్ 1న లండన్ నుంచి హైదరాబాద్కు ( మార్తి సుబ్రహ్మణ్యం) ఎంతైనా కన్న కొడుకు. ఎన్ని మనస్పర్ధలు ఉన్నా కొడుకు కాకుండా పోతాడా? ఆయనకు ఆమె తల్లి కాకుండా పోతుందా? కూతురుని గెలిపించమని, కొడుకు గురించి ఒక్క ముక్క కూడా చెప్పని తల్లి విజయలక్ష్మి.. చివరాఖరకు కొడుకు జగన్ ఇంటికే చేరారు. ఎన్నికల ముందు […]
Read Moreబండి సంజయ్ కుమార్ ప్రొఫైల్
పేరు: బండి సంజయ్ కుమార్ పుట్టిన తేదీ: 11-7-1971 తల్లిదండ్రులు: బండి నర్సయ్య-శకుంతల అక్క : శైలజ అన్నలు : బండి శ్రవణ్కుమార్ బండి సంపత్కుమార్ భార్య: బండి అపర్ణ(ఎస్బీఐ ఉద్యోగిని) కుమారులు: సాయి భగీరథ్, సాయి సుముఖ్ మతం: హిందువు కులము: మున్నూరుకాపు(బీసీ-‘డి’) ప్రస్తుత బాధ్యతలు: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు. గతంలో చేపట్టిన బాధ్యతలు: – రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్- సేవకుడిగా..అఖిల్ […]
Read Moreసాంబశివరావుకు సమాచార శాఖ కమిషనర్ పదవి?
-పరిశీలనలో కృష్ణమోహన్, ఏఏరావు? -కృష్ణమోహన్, రావుకు అవకాశం ఇస్తే స్పెషల్ కమిషనర్ హోదా? ( మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీ సమాచారశాఖ కమిషనర్గా ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీరిలో ఐఆర్ఎస్ అధికారి కోగంటి సాంబశివరావు, సమాచార శాఖ మాజీ కమిషనర్ కృష్ణమోహన్, మాజీ ఐఐఎస్ అధికారి ఏఏరావు పేర్లు కమిషనర్ పదవికి వినిపిస్తున్నాయి. వీరిలో సాంబశివరావు గత ప్రభుత్వంలో స్కిల్ డెవల్మెంట్ కార్పొరేషన్ ఎండీగా […]
Read Moreఆర్టీఐ కమిషనర్ల పదవులకు ఆ ముగ్గురు జర్నలిస్టుల రాజీనామా
-నైతిక విలువలు పాటిస్తూ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయం ( మార్తి సుబ్రహ్మణ్యం) జగన్ ప్రభుత్వ హయాంలో ఆయనకు అనుకూలంగా వ్యవహరించిన జర్నలిస్టులకు వివిధ పదవులు దక్కాయి. కొందరికి ప్రభుత్వ సలహాదారులు, ప్రెస్ అకాడెమీ, అధికార భాషా సంఘ చైర్మన్, మరికొందరికి ఆర్టీఐ పదవులు లభించాయి. వీరిలో జగన్ సొంత మీడియా సాక్షిలో పనిచేసిన వారి సంఖ్యనే ఎక్కువ కాగా, మరికొందరు సాక్షి మీడియాతో పరోక్షంగా సంబంధాలున్న జర్నలిస్టులు కూడా […]
Read Moreఈటలకు తెలంగాణ బీజేపీ పగ్గాలు?
-నేడు ప్రకటించే అవకాశం? -ఈటలతో అసోం సీఎం శర్మ భేటీ -అంతకుముందు అమిత్షాతో భేటీ ( మార్తి సుబ్రహ్మణ్యం) తెలంగాణ బీజేపీ దళపతిగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నియామకం దాదాపు ఖరారయింది. ఆమేరకు పార్టీ నాయకత్వం ఆయన నియామకాన్ని సోమవారం ఖరారు చేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఢిల్లీలోనే ఉన్న ఈటలతో అసోం సీఎం హేమంత్ బిశ్వాస్ శర్మ పార్టీ దూతగా చర్చలు జరిపారు. అంతకుముందు.. అమిత్షాతో కూడా […]
Read Moreదేశ ప్రధానిగా మూడో సారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ కొద్ది సేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. కేంద్ర మంత్రులుగా పలువురు ఎంపీలు ప్రమాణం చేశారు.. ఈ కార్యక్రమానికి పలు దేశాల అధినేతలు, భారత్ లోని పలు పార్టీల అధినేతలు కూడా హాజరయ్యారు. ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ హాజరయ్యారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడో సారి విశాల […]
Read Moreఇక ఆక్షన్ ద్వారా బార్లు, మద్యం షాపులు
ప్రభుత్వ నిర్ణయం? అమరావతి: ఇందుకు సంబంధించిన కసరత్తులు ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ప్రారంభించారు. ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలను అప్పగించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయానికి పెరగడమే కాకుండా మద్యం రేట్లు కూడా తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తుంది. జగన్ ప్రభుత్వానికి ముందు అందుబాటులో ఉన్న విధంగానే అన్నిరకాల మద్యం బ్రాండ్లు మందుబాబులకు అందుబాటులోకి రానున్నాయి.
Read Moreఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా కనకమేడలకు చాన్స్?
– సీనియర్ల మద్దతు కూడా ఆయనకే ( మార్తి సుబ్రహ్మణ్యం) రాజ్యసభ మాజీ ఎంపి, న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ను ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు వ్యవహారాలు పర్యవేక్షించారు. ప్రధానంగా ఎన్నికల సంఘంపై ప్రతిరోజూ ఒత్తిడి చేసి, అధికార వైసీపీపై ఫిర్యాదు చేసి, వాటిని దగ్గరుండి పర్యవేక్షించారు. సుప్రీంకోర్టులో పోస్టల్ బ్యాలెట్ కేసు సందర్భంగా, ఆ కేసును […]
Read Moreలోక్సభ స్పీకర్ గా పురందేశ్వరి?
( అన్వేష్) న్యూఢిల్లీ: కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కని కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరికి లోక్సభ స్పీకర్ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి ఎంపీగా గెలిచిన ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, అనకాపల్లి ఎంపి సీఎం రమేష్ కేంద్ర క్యాబినెట్లో బెర్త్ కోసం పోటీ పడ్డారు. అయితే అనూహ్యంగా నరసాపురం ఎంపి శ్రీనివాసవర్మ క్యాబినెట్లో చోటు సంపాదించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ నేపథ్యంలో కీలమైన లోక్సభ స్పీకర్ పదవి […]
Read More