అతనంతే!

అతనంతే… కలల్లో జీవించేస్తాడు ఊహల్లో విహరించేస్తాడు ఊహలకు ఊపిరిపోసి బతికిస్తా చూడండంటూ బయలుదేరుతాడు అన్నట్లే ఊహలకు ఊపిరిపోసి ఊరి జనం ముందు నర్తింపజేస్తాడు అతనంతే… తలపుల్లో తేలిపోవడమే తప్ప తల దించనంటాడు తల వంచనంటాడు అసలు ఆ మాటలకే అర్థం తేలీదన్నట్లు ఇప్పుడే కొత్తగా వింటున్నట్లు కనుబొమ్మలు పైకెగరేస్తాడు అతనంతే… అసాధ్యాలపై అసిధారవ్రతం చేస్తాడు సాధ్యం తన కాళ్లకు సాగిలపడేలా చేస్తాడు ఏం సాధించావని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సాధించమంటావో […]

Read More

కాణిపాకం ఆలయంలో భక్తుల నిలువుదోపిడీ

-దర్శనాల పేరుతో దేవస్థాన అధికారుల లూటీ -ప్రోటోకాల్‌ వీఐపీ దర్శనాల్లో వసూళ్ల పర్వం -ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న భక్తులు చిత్తూరు: సుదూర ప్రాంతాల నుంచి భక్తిశ్రద్ధలతో కాణిపాకం ఆలయ దర్శనం కోసం వచ్చే భక్తులను దేవస్థానం నిలువు దోపిడీ చేస్తోంది. సాధారణంగా ఏ ఆలయాల్లో అయినా భక్తులను ఏ వ్యాపారులో, దళారులో మోసం చేసి దోపిడీలకు పాల్పడుతుంటారు. అయితే అందుకు భిన్నంగా కాణిపాకం దేవస్థానంలో ఆలయ అధికారులే తమ సిబ్బంది […]

Read More

ప్రమాణస్వీకారం ఎక్కడ జగన్‌: టీడీపీ సెటైర్లు

అమరావతి: ఈ ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధిస్తుందని వైసీపీ చేసిన ప్రచారంపై టీడీపీ ఎక్స్‌ వేదికగా సెటైర్లు వేసింది. జూన్‌ 9న విశాఖపట్నంలో సీఎంగా జగన్‌ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్‌ చేసినట్లు ప్రచారం చేసుకున్న పోస్టును షేర్‌ చేసింది. ‘ఎక్కడికి రావాలో చెబితే మేం కూడా వస్తాం జగన్‌.. అసలుకే బస్సు, రైలు, ఫ్లైట్‌ టిక్కెట్లు దొరకడం లేదు, హోటల్స్‌ అన్నీ బుక్‌ అయిపోయాయని మీ బులుగు […]

Read More

డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ హబ్‌గా తెలంగాణ

-గ్లోబల్‌ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం -పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక -పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి హైదరాబాద్‌: ప్రకృతి రమణీయతకు ప్రతీకగా నిలిచే తెలంగాణను డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ సెంటర్‌గా తీర్చిదిద్దుతామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదివారం బేగంపేటలోని హోటల్‌ హరిత ప్లాజాలో పర్యాటక శాఖ సహకారంతో తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ ఈవెంట్స్‌ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో 3వ సౌత్‌ ఇండియా వెడ్డింగ్‌ ప్లానర్స్‌ కాంగ్రెస్‌ […]

Read More

ఏపీ అభివృద్ధే మాకు ముఖ్యం: రామ్మోహన్‌

శ్రీకాకుళం: కేంద్ర కేబినెట్లో చేరడానికి తాము ఎలాంటి డిమాండ్లు చేయలేదని శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు వెల్లడిరచారు. ఏపీ అభివృద్ధే మాకు ముఖ్యం. చాలా కాలం తర్వాత కేంద్రమంత్రి పదవి దక్కింది. కేంద్రంతో సఖ్యతే మాకు ముఖ్యం. మా మధ్య దృఢమైన సంబంధాలు ఉన్నాయి. కాబట్టి చర్చలు జరిపిన తర్వాతే ఏదైనా నిర్ణయాలు తీసుకుంటాం. రిజర్వేషన్ల అంశంలో మా ఆలోచనలో మార్పు లేదు అని స్పష్టం చేశారు.

Read More

టీటీడీ ఇంజనీరింగ్‌ టెండర్లలో భారీ కుంభకోణం

‘‘రివర్స్‌ టెండరింగ్‌’’ పేరుతో స్వామికే పంగనామాలు తక్షణమే పైల్స్‌ను స్వాధీనం చేసుకోవాలి సీఐడీతో విచారణ జరిపించాలి బీజేపీ నాయకుడు నవీన్‌కుమార్‌ రెడ్డి తిరుపతి: టీటీడీ ఇంజనీరింగ్‌ టెండర్లలో భారీ కుంభకోణం బీజేపీ నాయకుడు నవీన్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. సీఐడీ అధికారులు వెంటనే రంగంలోకి దిగి టీటీడీ ఇంజనీరింగ్‌ ఫైల్స్‌ను స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించాలని, లేనిపక్షంలో కంప్యూటర్ల నుంచి తొలగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. టీటీడీలో ‘‘రివర్స్‌ టెండరింగ్‌’’ పేరుతో […]

Read More

రామోజీ అంతిమయాత్రలో నారా లోకేష్‌

అమరావతి: రామోజీరావు అంతిమయాత్రలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామోజీరావు నాకు మార్గదర్శకులు. రైతు కుటుంబం నుంచి అధికార పార్టీలను ప్రశ్నించే స్థాయికి వచ్చిన రామోజీరావుది ఓ చరిత్ర. నా లాంటి యువతకు ఆయన స్ఫూర్తి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల గొంతు వినిపించే తత్వం ఆయనది. ప్రజా వ్యతిరేక విధాన నిర్ణయాలు ఏ ప్రభుత్వం తీసుకున్నా సహించేవారు […]

Read More

గుంటూరు శ్రీమంతుడిని వరించిన అదృష్టం

పెమ్మసానికి కేంద్ర మంత్రివర్గంలో చోటు రాజకీయ ప్రవేశంతోనే సంచలనం గుంటూరు: రాజకీయ ప్రవేశంతో సంచలన విజయం సాధించిన పెమ్మసాని చంద్రశేఖర్‌ కేంద్ర మంత్రి వర్గంలోకి చోటు సంపాదించుకుని చరిత్ర సృష్టించా రు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో డెల్టా ప్రాంతంలో నాడు కేంద్ర మంత్రిగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉండేవారు. అయితే యాదృచ్చికంగా ఆయన అల్లుడు కిలారి రోశయ్యపైనే పెమ్మసాని విజయకేతనం ఎగురవేశారు. అనూహ్యంగా కేంద్రంలో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. భారతదేశంలో ధనవంతుడైన […]

Read More

రామోజీ పాడె మోసిన చంద్రబాబు

హైదరాబాద్‌: రామోజీ ఫిలిం సిటీలో ఆదివారం జరిగిన అక్షర యోధుడు చెరుకూరి రామోజీరావు అంతిమయాత్ర కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్ర బాబు పాల్గొన్నారు. రామోజీరావు పాడె మోశారు. అంత్యక్రియల్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, పొలిట్‌ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జనసేన పార్టీ ఇన్‌చార్జ్‌ బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర రామోజీరావు మృతికి సంతాపం […]

Read More

పెనమలూరులో ట్రాఫిక్‌ ఏఎస్సై బైక్‌ చోరీ

పెనమలూరు: పట్టణంలో ట్రాఫిక్‌ ఏఎస్సై ద్విచక్రవాహనం చోరీకి గురైంది. తాడిగడపకు చెందిన భగవతి పెనమలూరు పోలీసుస్టేషన్‌లో ట్రాఫిక్‌ ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వారంరోజుల కిందట సమీపంలోని తన కుమార్తె ఇంటికి వెళ్లాడు. అక్కడ తన బైకును నిలిపి తాళం వేసి తర్వాత రోజు ఉదయం వచ్చి చూడగా బైక్‌ కనిపించలేదు. దాంతో పెనమలూరు పోలీ సులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More