– తుస్సుమన్న జగన్ మేనిఫెస్టో – మద్యనిషేధ హామీతోనే ఎత్తిపోయిన నమ్మకం – మద్యనిషేధం తర్వాతనే ఓట్లు అడుగుతానన్న జగన్ – భగవద్గీత-ఖురాన్-బైబిల్పై ప్రమాణం – సీపీఎస్పై మొదలైన మోసం మద్యపాన నిషేధం వరకూ – జగన్కు తెలియక సీపీఎస్పై హామీ ఇచ్చారన్న సజ్జల – మెగా డీఎస్సీపై నాలుకమడతేసిన జగన్ – అటకెక్కిన అవుట్సోర్సింగ్/కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ – పోలవరంపై పనిచేయని జగన్, మంత్రుల కాకిలెక్కలు – మేనిఫెస్టోను […]
Read Moreఅభివృద్ధి ప్రస్తావన లేని వైకాపా మేనిఫెస్టో
ఓట్లు దండుకునేందుకు పథకాల కొనసాగింపు జనచైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గుంటూరు, మహానాడు : వైసీపీ శనివారం విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వలేదని, ప్రజల సొమ్ముతో ఓట్లు దండుకునే పథకాల కొనసాగింపునకు ప్రాధాన్యం ఇచ్చారని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి విమర్శించారు. గుంటూరు జన చైతన్య వేదిక హాలులో ఆదివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్సత్తా జిల్లా కార్యదర్శి ఎన్.అరవింద్, […]
Read Moreమే 1న ఇంటి దగ్గరే పెన్షన్లు పంపిణీ చేయాలి
వినుకొండలో కూటమి శ్రేణుల నిరసన కార్యక్రమం పాల్గొన్న టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు వినుకొండ, మహానాడు: రాష్ట్రవ్యాప్తంగా మే 1వ తేదీనే లబ్దిదారులకు ఇళ్ల దగ్గరే పింఛన్లు పంపిణీ చేయాలని కోరుతూ వినుకొండ 14వ వార్డులో టీడీపీ శ్రేణులు ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. వినుకొండ కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కొనిజేటి నాగశ్రీను రాయల్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. జీవీ మాట్లాడుతూ గత నెలలో 32 మంది […]
Read Moreవేగేశన సతీమణి ప్రచారం
బాపట్ల, మహానాడు : బాపట్ల నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశన నరేంద్రవర్మ రాజు సతీమణి హరి కుమారి ఆదివారం పిట్టలవానిపాలెం మండలం, భవనంవారిపాలెం గ్రామంలో విస్తృత ప్రచా రం చేపట్టారు. బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు వెంటరాగా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సూపర్ సిక్స్ పథకాలతో పాటు లోకల్ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. అలాగే స్థానిక సమస్యలపై స్పందిస్తూ బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా వేగేశన నరేంద్ర […]
Read Moreగ్రామాల్లో సమస్యలు పరిష్కరిస్తాం
టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి, మహానాడు : రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం జెగురుపాడు టీడీపీ గ్రామ కమిటీ నాయకు లు మర్రిడి రమేష్, పాతురి రాజేష్ ఆధ్వర్యంలో ఆదివారం మీ ఇంటికి మీ గోరంట్ల కార్యక్ర మం నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే అభ్యర్థి గోరం ట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. అనంతరం పలువురు వైసీపీ నాయకులు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. […]
Read Moreబోండా ఉమ సమక్షంలో టీడీపీలో చేరిక
విజయవాడ, మహానాడు : సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గం కార్యాలయంలో ఆదివారం సెంట్రల్ నియోజకవర్గ అధికార ప్రతినిధి రఘు నాయకత్వంలో కాపు సంఘాల నేతలు, కార్యకర్తలు 122 మంది టీడీపీలో చేరారు. టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ నియోజకవర్గం కోఆర్డినేట ర్ నవనీతం సాంబశివరావు, వీఎంసీ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి, చిన్న, నరేంద్ర నాయుడు, […]
Read Moreనంద్యాలలో వైసీపీకి భారీ షాక్
టీడీపీలోకి 12వ వార్డు నాయకులు శిల్పా కుటుంబ పాలన నచ్చకే వలసలు ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్ సమక్షంలో చేరిక నంద్యాల : జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోతో జగన్ రాజకీయ అస్త్రసన్యాసం చేస్తాడని, తమ సూపర్ సిక్స్ ముందు వారి మేనిఫెస్టో వెలవెలబోయిందని మాజీ మంత్రి, నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.ఎం.డి.ఫరూక్ అన్నారు. 12వ వార్డుకు చెందిన వైసీపీ నాయకులు ఇసుక డిపో చాంద్బాషా, బషీర్, అప్సర్, షేరు, […]
Read Moreఆర్యవైశ్య సంఘం ముఖ్యనేతల సమావేశం
పాల్గొన్న హిందూపురం, మడకశిర టీడీపీ అభ్యర్థులు మడకశిర, మహానాడు : మడకశిర పట్టణం వాసవీ మహల్లో ఆదివారం ఆర్యవైశ్యుల సంఘం ముఖ్యనేతల సమావేశం జరిగింది. హిందూపురం పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి బి.కె.పార్థసారథి, మడకశిర నియోజకవర్గ ఇన్చార్జ్ గుండుమల తిప్పేస్వామి, మడకశిర నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.ఎస్.రాజు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గోపాలకృష్ణ, ఆర్యవైశ్య సంఘం నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Moreకాంగ్రెస్ మోసాలను ప్రజలు గ్రహించారు
పార్లమెంటు ఎన్నికల్లో బుద్ధి చెబుతారు బీఆర్ఎస్ నేత పట్టోళ్ల కార్తీక్రెడ్డి హైదరాబాద్, మహానాడు : బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్రెడ్డి ఆదివారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో రాజకీయం పూర్తిగా మారిపోయిందని, ఏ ప్రభుత్వానికి రాని వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మోసాలను తెలంగాణ ప్రజలు గ్రహించారని, ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్క దానిని సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు. సాగు, తాగునీరు, […]
Read Moreచచ్చిపోయానంటూ కార్డు తీసేశారు
యువనేత నారా లోకేష్ ఎదుట ఓ తల్లి ఆవేదన మంగళగిరి: “నేను 30సంవత్సరాలుగా గొడవర్రు గ్రామంలో ఉంటున్నాను, బతికిఉన్న నేను చచ్చిపోయానని రేషన్ కార్డు తీసేశారు, రేషన్ కార్డు లేకపోతే పెన్షన్ రాదని చెబుతున్నారు, ఇదెక్కడి న్యాయం అయ్యా” అంటూ ఓ వృద్ధురాలు యువనేత లోకేష్ ఎదుట కన్నీరు మున్నీరైంది. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం గొడవర్రులో రచ్చబండ సభకు లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మీ సామ్రాజ్యం అనే […]
Read More