జగన్ రెడ్డి పరిపాలనలనంతా అవినీతి మయం!

– ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ మంగళగిరి, మహానాడు: జగన్ రెడ్డి పాలన అంతా అవినీతి మయమేనని ఆర్టీసీ ఛైర్మన్, టీడీపీ మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏమన్నారంటే… వైసీపీ నాయకులు రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చడమే కాకుండా పరమ పవిత్రమయిన తిరుమలను కూడా తమ అవినీతికి అడ్డాగా మార్చుకున్నారు. ఏటీఎం […]

Read More

‘ప్రకాష్‌ రాజ్‌ సినిమాల్లో నటించుకుంటే మంచిది’

గుంటూరు, మహానాడు: ప్రకాష్‌ రాజ్‌ సినిమాల్లో నటించుకుంటే ఆయనకే మంచిదని మాజీ ఎమ్మెల్యే, జనసేన నేత కిలారి రోశయ్య సలహా ఇచ్చారు. ఈ మేరకు ఆయన మీడియాతో ఏమన్నారంటే.. ఇక్కడ రాజకీయాలు ఆయనకు ఎందుకు? మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్యమతస్టులు డిక్లరేషన్ ఇస్తే తప్పు ఏముంటుంది? తనకి ఏమి పోతుంది? వైసీపీలో కోటరీ రాజకీయాలు ఉన్నాయి. ఆపార్టీ గురించి మాట్లాడుకోవడం అనవసరం. దేవాలయాల్లో సరైన పద్ధతులు పాటించక […]

Read More

సంక్షేమం, అభివృద్ధే మా లక్ష్యం!

– ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్బంగా, 100 రోజుల పరిపాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించడానికి ఎమ్మెల్యే కన్నా లక్ష్మి నారాయణ పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పట్టణం 16వ వార్డులో “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా ఏమన్నారంటే… కూటమి ప్రభుత్వం లక్ష్యం సంక్షేమం అభివృద్ధి. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు నిద్ర […]

Read More

గుర్రం జాషువా జయంతి

– ముఖ్య అతిథిగా మ్మెల్యే అరవింద బాబు నరసరావుపేట, మహానాడు: పట్టణంలోని టౌన్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన మహాకవి గుర్రం జాషువా 129 వ జయంతి వేడుకలకు ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గుర్రం జాషువా చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ….గుర్రం జాషువా గొప్ప కవి అని, ఆయన తన రచనలతో సమాజాన్ని మేల్కొల్పారని కొనియాడారు. ఆయన సేవలు […]

Read More

మౌలిక వసతుల కల్పనకు కృషి

– పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కోనూరు, మహానాడు: అచ్చంపేట మండలం కోనూరులో 85 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన వాటర్ హెడ్ ట్యాంక్ ను పెదకూరపాడు శాసన సభ్యుడు భాష్యం ప్రవీణ్ ప్రారంభించారు. కోనూరు ప్రజల దాహార్తిని తీర్చేందుకు 85 లక్షల రూపాయలతో హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణం,ఇంటింటికి కుళాయిలను నూతనంగా ఏర్పాటు చేశారు. నూతనంగా నిర్మించిన వాటర్ హెడ్ ట్యాంక్,ఇంటింటికి కుళాయిలను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ […]

Read More

సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ

– ఎమ్మెల్యే గళ్ళ మాధవి గుంటూరు, మహానాడు: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 129వ జయంతి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఘనంగా జరిగింది. తొలుత చంద్రమౌళి నగర్ లోని బి.యస్.యన్.యల్ కార్యాలయం వద్ద విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ఎమ్మెల్యే గళ్ళ మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ఐలమ్మ చిత్రపటానికి ఎమ్మెల్యే […]

Read More

పేదరికం లేని రాష్ట్రమే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ కల

– స్వర్ణాంధ్ర 2047 గోడపత్రికలు ఆవిష్కరణ సభలో డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి నవ్యాంధ్రప్రదేశ్‌ను పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కల అని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. దర్శి టౌన్, క్రిస్టియన్ పాలెం లో గురువారం “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమం లో పాల్గొని స్వర్ణాంధ్ర 2047 గోడపత్రికలను ఆమె ఆవిష్కరించి, మాట్లాడారు. జగన్‌రెడ్డి […]

Read More

పవర్‌ స్టార్‌…

పాలనలోనూ పవర్‌ ఫుల్‌! – డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టి నేటికి 100 రోజులు! – 4 శాఖలతో పరిపాలనానైపుణ్యంలో ఆయన స్టైలే వేరు.. – సంతృప్తికరంగా పంచాయతీ, గ్రామీణం, అటవీశాఖల పనితీరు – పల్లెల్లో పెద్ద ఎత్తున పథకాల పునరుద్ధరణ – పల్స్‌ సర్వేద్వారా 82.51 లక్షల కుటుంబాలకు ఇంటికే మంచినీరు – 8 నెలల వాటర్‌సప్లై కార్మికుల జీతాల విడుదల – 100 రోజుల్లోనే 368 కి.మీ […]

Read More

జెత్వానీ కేసులో కొంతమంది పోలీసులను విచారిస్తున్నాం…

– హోం మంత్రి వంగలపూడి అనిత అమరావతి, మహానాడు: ముంబయి నటి జెత్వానీ కేసుకు సంబంధించి కొంతమంది పోలీసులను విచారిస్తున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ మేరకు ఆమె విజయవాడ నోవటెల్ హోటల్ వేదికగా మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు అరికట్టేందుకు మేధావులతో జరిగిన జాతీయ సదస్సు అనంతరం మీడియాతో ఏమన్నారంటే… కాదంబరి జెత్వానీ కేసులో వేగంగా దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ […]

Read More

తిరుపతిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలి

– కేఏ పాల్ డిమాండ్ శ్రీవారి లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుపతిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ డిమాండ్ చేశారు. లడ్డూ వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని తాను కోర్టులో పిల్ వేసినట్లు తెలిపారు. లేకపోతే ఇటలీ ప్రభుత్వం వాటికన్ సిటీని దేశంగా ప్రకటించినట్లు, 34లక్షల మంది ప్రజలున్న తిరుపతిని ప్రత్యేక దేశంగా గుర్తించాలని డిమాండ్ చేశారు.  

Read More