తక్షణమే వార్షిక క్యాలెండర్ రూపొందించాలి ఆదాయం పెంపునకు మార్గాలు అన్వేషించాలి నది తీరాల్లో తవ్వకాలపై నివేదిక సిద్ధం చేయాలి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం హైదరాబాద్: ఇసుక, వివిధ గనుల తవ్వకాలకు సంబంధించి వార్షిక క్యాలెండర్ రూపొందించి వెనువెంటనే టెండర్లు పిలవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం ఆయన సచివాలయంలో గనుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత రెండు ఆర్థిక సంవత్సరాలుగా గనుల […]
Read Moreవిజయం నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి
సుపరిపాలన అందించేందుకు దృష్టిపెట్టాలి సబ్కా సాత్..సబ్ కా వికాస్ లక్ష్యంతో పనిచేయాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ: నగరంలోని ఎ కన్వెన్షన్ సెంటర్లో ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబును బలపరిచన అనంతరం ప్రసంగిస్తూ అనూహ్యమైన విజయాన్ని సాధించాం. గడిచిన ఐదు సంవత్సరాలలో ప్రజలు అనేక ఓడి దుడుకులు ఎదుర్కొన్నారు. ఒక విధ్వంస పాలనతో ఇబ్బందులకు గురయ్యారు. ప్రజా […]
Read Moreనగరపాలక సంస్థ అవినీతిపై ఏసీబీ విచారణ కోరతాం
అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలేదు లేదు ఇంకా అధికారం భ్రమలోనే వైసీపీ కార్పొరేటర్లు బానిసలుగా ఉండటానికి అధికారులకు సిగ్గులేదా? వారి మాటలు వింటే శ్రీకృష్ణజన్మస్థానం తప్పదు గుంటూరు జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ల హరి గుంటూరు: నగరపాలక సంస్థ అవినీతిపై ఏసీబీ విచారణ కోరతామని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ల హరి తెలిపారు. అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తి లేదని స్పష్టం […]
Read Moreతలసాని సోదరుడు శంకర్యాదవ్కు కన్నీటి వీడ్కోలు
అంతిమయాత్రకు తరలివచ్చిన పార్టీల నేతలు, అభిమానులు అన్న భౌతికకాయాన్ని చూసి శ్రీనివాసయాదవ్ కన్నీరు హైదరాబాద్: మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు, మోండా మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు తలసాని శంకర్ యాదవ్ అంత్యక్రియలు మంగళవారం వేలాదిమంది సమక్షంలో జరిగాయి. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజా మున మరణించగా మంగళవారం కుటుంబసభ్యులు బన్సీలాల్పేటలోని గ్రేవ్ యార్డ్లో అంత్యక్రియలు నిర్వహించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నీ […]
Read Moreనా కోసం ట్రాఫిక్ ఆపొద్దు…ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు
కాన్వాయ్ ఒక నిమిషం ఆలస్యమైనా పర్లేదు సీఎం కూడా మనిషే…ఇకపై పరదాలు ఉండవ్ ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు విజయవాడ: నగరంలోని ఏ కన్వెన్షన్లో జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం పర్యటనలో ట్రాఫిక్ ఆంక్షల గురించి ప్రస్తావించారు. సీఎం కూడా మామూలు మనిషేనని, ముఖ్యమంత్రి వస్తున్నారంటే పరదాలు కట్టటం, దుకాణాలు బంద్ చేయటం, ట్రాఫిక్ నిలిపివేయటం, చెట్లు నరకటం లాంటివి ఇకపై ఉండవని తెలిపారు. […]
Read Moreరాష్ట్రాలకు పన్నులు పంపిణీ చేసిన కేంద్రం
ఏపీకి రూ.5,655.72 కోట్లు, తెలంగాణకు రూ.2,937.58 కోట్లు ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రూ.1,39,750 కోట్ల పన్నులను పంపిణీ చేసింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్కు 25,066.88 కోట్లు, బీహార్కు 14056. 12 కోట్లు, మధ్యప్రదేశ్కు 10,970.44 కోట్లు, పశ్చిమ బెంగాల్కు 10,513. 46 కోట్లు విడుదల అయ్యాయి. ఇక ఏపీకి 5655.72 కోట్లు విడుదలవగా, తెలంగాణకు రూ.2937.58 కోట్లు మంజూరు అయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు ఇప్పటివరకు రూ.2,79,500 కోట్లు […]
Read Moreఅమరావతే రాజధాని…ప్రజాపరిపాలనకు శ్రీకారం
-ఆర్థిక రాజధానిగా విశాఖను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతాం -కూటమి ప్రతి నిర్ణయం, ప్రతి అడుగు ప్రజల కోసమే -ప్రజాతీర్పు అధికారం కాదు…ఉన్నతమైన బాధ్యతగా భావిస్తాం -93 శాతం సీట్లతో 1994 ఫలితాలకు మించి విజయం ఇచ్చారు -ప్రజల నమ్మకాన్ని నిలబెడదాం..తెలుగు జాతిని నెంబర్-1 చేద్దాం -అమరావతే రాజధాని…పోలవరం పూర్తి చేసి ప్రతి ఎకరాకూ నీళ్లిస్తాం -కూల్చివేతలు, కక్షసాధింపులకు మా ప్రభుత్వంలో చోటు లేదు -అలాగని తప్పు చేసిన వాళ్లను వదిలేది లేదు..చట్ట […]
Read Moreబాబు కోసం కాన్వాయ్ వెంట పరుగులు
కారు ఆపి మాట్లాడిన చంద్రబాబు మదనపల్లికి చెందిన మహిళగా గుర్తింపు కష్టం ఫలించి సీఎం అయ్యారంటూ ఆనందం వైద్యసాయం చేయాలని పార్టీ నేతలకు సూచన విజయవాడ: కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబును చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా స్వాగతం పలికారు. ఎ కన్వెన్షన్లో కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ […]
Read Moreనరసరావుపేట, సత్తెనపల్లిలో బాలయ్య జన్మదిన వేడుకలు
కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్న అభిమానులు, టీడీపీ నాయకులు నరసరావుపేట/సత్తెనపల్లి: యువరత్న నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు నరసరావుపేట, సత్తెనపల్లిలో ఎన్బీకే అభిమానులు, టీడీపీ, నాయకులు, కార్యకర్తల మధ్య ఘనంగా జరిగాయి. నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఆదిత్యబాబు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో పల్నాడు జిల్లా ఐటీడీపీ అధికార ప్రతినిధి గుత్తా అంకమ్మ చౌదరి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేక్ […]
Read Moreవైసీపీకి మేయర్ దంపతుల రాజీనామా
నెల్లూరు: వైసీపీకి నెల్లూరులో బిగ్ షాక్ తగిలింది. నెల్లూరు మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తామంతా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వెంట నడుస్తామని ప్రకటించారు. తమకు శ్రీధర్ రెడ్డి వల్లే మేయర్ పదవి వచ్చిందని, అధికార పార్టీ బెదిరింపుల వల్లే అప్పుడు పార్టీని వీడామని తెలిపారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా శ్రీధర్రెడ్డి తనకు కార్పొరేటర్ టికెట్ ఇచ్చారని వివరించారు.
Read More