రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయొచ్చు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ట్వీట్ విశాఖపట్నం : ఉమ్మడి రాజధాని గడువును మరో పదేళ్లు పొడిగించొచ్చని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. మరో వారంరోజుల్లో ఉమ్మడి రాజధాని గడువు ముగియనుండటంతో ఆయన చేసిన ట్వీట్ వైరలవుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైదరాబాద్ నగరం పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉం ది. ప్రస్తుతం కాలపరిమితి ముగుస్తుండగా ఏపీకి రాజధాని లేదు. ఈ క్రమంలో […]
Read Moreవర్షాకాలం జాగ్రత్తలపై రేవంత్రెడ్డి సమీక్ష
హైదరాబాద్, మహానాడు : కమాండ్ కంట్రోల్ సెంటర్లో పోలీసు, ఇతర విభాగాల అధికారులతో ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. రాబోయే వర్షాకాలానికి సంబంధించి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు. ఈ సమావేశం లో పోలీస్, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, విద్యుత్, వాతావరణ శాఖ అధికారులతో పాటు ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
Read Moreనిరాశ, నిస్పృహలో నీలిపత్రికలో తప్పుడు రాతలు
-వెబ్ కాస్టింగ్ బటన్ నొక్కేది చంద్రబాబే అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు -సీఎస్ జవహర్రెడ్డి, పి.ఎస్.ఆర్.ఆంజనేయులు, రాజేంద్రనాథ్రెడ్డి, కొల్లి రఘురామిరెడ్డి మీ వారే కదా? -మా నాయకుడు హైజాక్ చేసి బటన్లు నొక్కుతుంటే మీ వాళ్లు చూస్తూ ఊరకుంటారా? -ఈ అబద్ధపు రాతలు రాస్తున్న ఒక చెత్త పత్రిక సాక్షి…అది రాసే రాతలు నమ్మకండి -ఏ పోలీసులు అయితే పిన్నెల్లికి సలాం కొట్టారో వారే ఆయనను బాదటానికి సిద్ధంగా ఉన్నారు […]
Read Moreకార్యకర్తలు కూడా కేసీఆర్ కుటుంబసభ్యులే
ఏ కష్టమొచ్చినా సంప్రదించవచ్చు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ హైదరాబాద్, మహానాడు : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు శనివారం తెలంగాణ భవన్లో ప్రమాదాల్లో మృతిచెందిన 200 మంది కార్యకర్తల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు కూడా కేసీఆర్ కుటుంబంలో సభ్యులేనని, ఆయన మదిలో నుంచి పుట్టిన ఆలోచనే ఈ […]
Read Moreజగన్రెడ్డి కనుసన్నల్లో అయిన వారికి పోస్టుల పందేరానికి కుట్ర
-ఫలితాలు రాకముందే సీఎస్ జవహర్రెడ్డి, ధనుంజయ్రెడ్డి కుయుక్తులు -అడ్డగోలుగా లిస్ట్ తయారు చేసి సొంత జిల్లాల వారికి కట్టబెట్టేందుకు ప్లాన్ -ఎన్నికల కమిషన్కు పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్కు విరుద్ధం -అర్హత ఉన్న వారికి తెలియకుండా నిబంధనలకు విరుద్ధంగా నోటిఫికేషన్ జారీ -అడ్డగోలు నిర్ణయాన్ని ఈసీ అడ్డుకుని ఎన్నికల ఫలితాల తర్వాత నియామకం చేపట్టాలి -భోగాపురంలో ఫలితాలు రాక ముందే పేదల భూములు కొట్టేసేందుకు జవహర్రెడ్డి ప్లాన్ -జీవో 596 […]
Read Moreఎమ్మెల్సీ ఉపఎన్నికపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష
సీపీఐ, సీపీఎం, జనసమితి పార్టీల మద్దతు తీన్మార్ మల్లన్న గెలుపునకు కృషిచేయాలని పిలుపు హైదరాబాద్, మహానాడు : నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ ఉపఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. సీపీఐ, సీపీఎం, జనసమితి పార్టీలు పూర్తిగా కాంగ్రెస్కు మద్దతుగా నిలిచాయి. ఆ పార్టీల ప్రతినిధులు సమావేశంలో పాల్గొని ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేష్కుమార్ గౌడ్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్ల […]
Read Moreరోహిణి కార్తె ప్రారంభం
(పుల్లార్కాట్ దిలీప్) ఈ సంవత్సరం ఋతుపవనాల వలన రోహిణి కార్తె ప్రభావం ప్రజలపై ఉండకపోవచ్చు రోహిణి కార్తే వచ్చింది అంటే వామ్మో రోహిణి కార్తెలో ఎండలకు రోకండ్లు పగిలే ఎండలు ఉంటాయి అనే నానుడి మనలో మెదలాడుతూ ఉంటుంది. నిజమే మరి ఈ నాలుగు నెలల ఎండాకాలంలో ఎండలు తోలి రోజులలో కొద్ది కొద్దికగా ఉగాది నుండి తాపం పెరుగుతుంది. దిన దిన ప్రవర్దనమానంగా సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని […]
Read Moreదెందులూరులో ప్రతి కుటుంబానికి అండగా ఉంటా
కూటమి కార్యకర్తలు స్వచ్ఛందంగా పనిచేశారు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ భరోసా దెందులూరు, మహానాడు : ఎన్నికల వేళ ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా కృషి చేశారని, నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి పార్టీలకు అతీతంగా అండగా ఉంటానని దెందులూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ భరోసా ఇచ్చారు. పెదవేగి మండలం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో ఆయనను నియోజ కవర్గంలోని పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మర్యాద పూర్వకంగా […]
Read Moreరాపూరులో ఎర్రచందనం దుంగల పట్టివేత
టాస్క్ఫోర్స్ దాడిలో నలుగురు స్మగ్లర్ల అరెస్టు రెండు వాహనాలు, సెల్ఫోన్ల స్వాధీనం రాపూరు, మహానాడు : నెల్లూరు జిల్లా పెంచలకోన సమీపంలోని రాపూరు దగ్గర 16 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక టెంపో ట్రావెలర్, మరో కారును టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి.శ్రీనివాస్ ఆదేశాల మేరకు డీఎస్పీ చెంచుబాబు అధ్వర్యంలో ఆర్ఐ (రిజర్వు) కె.సురేష్కుమార్రెడ్డికి చెందిన ఆర్ఎస్ఐలు […]
Read Moreశ్రీధర్రెడ్డి హత్యపై సిట్ ఏర్పాటు చేయాలి
జూపల్లి కారణమని చెప్పినా ఎఫ్ఐఆర్ లేదు నిందితులను ఎక్కడ దాచారో చెప్పాలి బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ హైదరాబాద్, మహానాడు : నాగర్కర్నూల్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ శనివారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. పదిరోజుల ముందే డీజీపీకి నాగర్కర్నూల్లో పరిస్థితులు వివరించాం. అయినా బీఆర్ఎస్ కార్యకర్త శ్రీధర్రెడ్డి హత్య జరిగింది. జూపల్లి మనుషులు తమ కుమారుడి హత్యకు కారణ మని హతుడి తల్లితండ్రులు చెప్పారు. శ్రీధర్ రెడ్డి […]
Read More