హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ఉంటుందని వివరించారు. జూన్ 27 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంది. జూలై 12న తొలి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు. జూన్ 19 నుంచి ఇంజినీరింగ్ రెండోవిడత కౌన్సెలింగ్ జరగనుంది. జూలై 24న ఇంజినీరింగ్ […]
Read Moreరాయలసీమలో 40 స్థానాలు…ఆ మంత్రి ధీమా వెనుక ఎవరున్నారు?
రాయలసీమలో 40 స్థానాల్లో విజయం సాధిస్తామని ప్రభుత్వంలో ఒక మంత్రి అంటున్నాడు. ఏ విధంగా అంటే.. ఏం చేసైనా గెలుస్తాం అంటున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని సీరియస్గా గమనించాలి. రాయలసీమలో అనేకమంది ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, మేము కౌంటింగ్ వరకు డ్యూటీలో ఉండి విధులు నిర్వ హించలేం..మాకు దీర్ఘకాలిక సెలవులు ఇప్పించండి..అధికార పార్టీ నాయకుల నుంచి తీవ్రమైన బెదిరింపులు వస్తున్నాయంటూ ఢల్లీిలోని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు. ఒక […]
Read Moreకౌంటింగ్ కేంద్రాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్
ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు చేసుకోవాలి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్కుమార్ మీనా అమరావతి: రాష్ట్రంలో వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు చేయా లని అన్ని జిల్లాల అధికారులను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్కుమార్ మీనా ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించడానికి ఒక వైపు, అభ్యర్థులు, ఏజెంట్లకు మరోవైపు మార్గం ఉండాలని సూచించారు. ఆ కేంద్రాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్తో కంప్యూటర్లను […]
Read Moreరాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవంతో వైసీపీ భూస్థాపితం
జూన్ 4న ప్రజా తీర్పుతో, కూటమి విజయంతో స్పష్టం కాబోతోంది -పిన్నెల్లి అహంకారాన్ని మాచర్ల ప్రజలు నిశ్శబ్ద విప్లవంతో అణిచివేశారు -ఇది అర్థమయ్యే పోలింగ్ బూత్లో ఈవీఎం బాక్స్ను ధ్వంసం చేశాడు -22 ఓట్లు టీడీపీకి, 6 ఓట్లు వైసీపీకి పడటంతో విధ్వంసానికి తెరలేపాడు – సెన్సిటివ్ బూత్లలో కేంద్ర బలగాలు ఉంటే ఆయనను కాల్చేసేవారు – రాష్ట్రంలోని మిగిలిన 174 నియోజకవర్గాల్లోనూ నిశ్శబ్ద విప్లవం వచ్చింది -జగన్రెడ్డి అహంకార, అరాచక, నేరపూరిత […]
Read Moreకౌంటింగ్ రోజైనా భద్రతకు భరోసా ఇవ్వాలి
ఎన్నికల కమిషన్ తగిన ఏర్పాట్లు చేయాలి వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు వినుకొండ, మహానాడు : పోలింగ్ రోజు హింసాత్మక ఘటనల అనుభవాల నేపథ్యంలో కౌంటింగ్ రోజైనా భద్రతకు ఎన్నికల సంఘం, పోలీస్ వ్యవస్థ భరోసా ఇవ్వాలని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు డిమాండ్ చేశారు. మరీ ముఖ్యంగా పల్నాడు జిల్లా సహా సమస్యాత్మక ప్రాంతాల్లో ఈసీ ఇప్పటినుంచే చర్యలు తీసుకోకపోతే వైసీపీ రౌడీమూకలు చెలరేగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన […]
Read Moreశ్రీవారిని దర్శించుకున్న టీడీపీ నేత రాజేంద్రప్రసాద్
తిరుమల, మహానాడు : తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్ శుక్రవారం తిరుమల శ్రీవారి ని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, కూటమి గెలిచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు జూన్ 9న ప్రమాణస్వీకారం చేయాలని మొక్కుకున్నట్లు చెప్పారు. ఆయన వెంట సింగంశెట్టి సుబ్బరామయ్య, చుక్క ధనుంజయ్ యాదవ్, కిరణ్ తదితరులు ఉన్నారు.
Read Moreఆరుగురు మైనింగ్ అధికారులపై వేటు
మాతృసంస్థకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు హైదరాబాద్: గనులు, భూగర్భ శాఖలో డిప్యుటేషన్పై జీఎంలుగా పనిచేస్తున్న పాండురంగారావు, దేవేందర్ రెడ్డి, ప్రశాంతి, ప్రాజెక్టు ఆఫీసర్లు దశరథం, తోట శ్రీధర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్లను మాతృసంస్థలకు బదిలీ చేస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారుల అవినీతిపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపి చర్యలు తీసుకుంది.
Read Moreరాజమండ్రిలో ఫుడ్ ఎక్స్పో
రాజమండ్రి, మహానాడు : నగరంలో శుక్రవారం ఫుడ్ ఎక్స్పో జరిగింది. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్.వి.స్వామి, సెక్రటరీ నాగరాజు, రాజమండ్రి సుబ్బరాజు, సిటీ ప్రెసిడెంట్ సూర్యనారాయణరాజు, సెక్రటరీ రాయుడు వెంకటస్వామి(బాబ్జి), హోటళ్ల యజమానులు పాల్గొన్నారు.
Read Moreఏపీలో రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు
– జిల్లాల నుంచి తాజా లెక్కలతో సమాచారం ` మొత్తం 5,39,189 ఓట్లు పోలైనట్లు వెల్లడి – ఆయా జిల్లాల్లో కౌంటింగ్ టేబుళ్లపైనా నిర్ణయం – అత్యధికంగా శ్రీకాకుళంలో 38,865 ఓట్లు ` అత్యల్పంగా నరసాపురంలో 15,320 ఓట్లు ` ఆర్వో సీల్ లేని వాటిని లెక్కించాలని టీడీపీ వినతి అమరావతి, మహానాడు: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. ఆయా జిల్లాల నుంచి వచ్చిన లెక్కలతో […]
Read Moreబోగస్ మాటల రేవంత్కు బుద్ధి చెప్పండి
కాంగ్రెస్ పట్టభద్రుల అభ్యర్థి చేసేవి లంగా పనులే ఆయనపై 56 కేసులు…చట్టసభల్లోకి రానివ్వొద్దు మోసపోతే గోస పడుతామని ఆనాడే చెప్పాం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ నకిరేకల్, మహానాడు : నల్గొండ జిల్లా నకిరేకల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్రెడ్డికి మద్దతుగా శుక్రవారం జరిగిన సభకు ముఖ్యఅతిథులుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి గుంట కండ్ల జగదీష్రెడ్డి పాల్గొన్నారు. […]
Read More