టీటీడీ ఈవోగా పనిచేస్తున్నావా? జగన్ ఇంట్లో పనోడిగా పనిచేస్తున్నావా?

-ధర్మారెడ్డి పెద్ద బ్రోకర్ .. కరుణాకర్ రెడ్డి చిన్న బ్రోకర్ -రేయ్… ధర్మా… విశాఖ శారదా పీఠానికి భూమి ఇచ్చేస్తావా? ఎవరబ్బ సొమ్ము? -ధర్మారెడ్డిపై ఢిల్లీలో క్రిమినల్ కేసులు -దొంగ సంతకాలతో సర్టిఫికెట్లు ఇచ్చిన వ్యక్తి ధర్మారెడ్డి -అటువంటి వెధవలతో గోవిందుడి ఆలయం నడిపిస్తారా? -పొన్నవోలుగా.. మేము‌ నరికే బ్యాచ్ కాదురా… నరకం చూపే బ్యాచ్ -కర్రపట్టుకున్న వారిని కాల్చిపారేయాలి -టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి నెల్లూరు: […]

Read More

ఏపీలో భూ కుంభకోణాలపై విచారణ చేయాలి

మాజీ అధికారి పి.వి.రమేష్‌ డిమాండ్‌ అమరావతి: రాష్ట్రంలో 1953లో లక్షలాది ఎకరాలను పేదలకు అసైన్‌ చేశారని, ప్రస్తుత ప్రభుత్వం 2023లో చట్టానికి సవరణ చేసిందని మాజీ అధికారి పీవీ రమేష్‌ తెలిపారు. దీంతో చట్టం భూకబ్జాదారులకు ఓ వరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వేల ఎకరాలు చేతులు మారిపోయే ప్రమాదం ఉందన్నారు. తక్షణం ఏపీలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌, అసైన్డ్‌ ల్యాండ్స్‌ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. […]

Read More

కూటమి వచ్చాక ఏబీని డీజీపీగా నియమించాలి

-కోర్టు చీకొట్టినా జగన్‌ ప్రభుత్వానికి సిగ్గు లేదు -బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌శర్మ అమరావతి: ఈ ప్రభుత్వంలో అత్యున్న అధికారులను జగన్‌ ఇబ్బందిపెడుతు న్నారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్‌శర్మ పేర్కొన్నా రు. జగన్‌ ప్రభుత్వంలో ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీగా పనిచేసిన ఎల్వీ సుబ్రమణ్యంను తిరుమలలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగస్తులను తొలగించాలని ఉత్తర్వులు ఇచ్చినందుకు తొలగించారని, ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వకుండా ఇబ్బందులు […]

Read More

ఉద్యోగుల పోస్టల్ ఓట్లపై సర్కారు ఉక్కుపాదం

– తప్పు సీఎస్ ది.. శిక్ష ఉద్యోగులకా? – గెజిటెడ్ సంతకం లేని పోస్టల్ ఓట్లు చెల్లకుండా వైసీపీ వ్యూహం – మొహమాటపు ముసుగుతీసి ఉద్యోగులపై కత్తి దూసిన వైసీపీ – గెజిటెడ్ సంతకానికి మినహాయింపు ఇచ్చిన సీఈఓ – ఈసీ నిర్ణయంపై హైకోర్టుకు వెళతామన్న వైవి సుబ్బారెడ్డి – పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై సంతకం చేయించాల్సిన బాధ్యత ఎవరిది? – ఆర్వోలను గుప్పెట్లో పెట్టుకుని గందరగోళం సృష్టించిందెవరు? […]

Read More

గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌కు ఏర్పాట్లు పూర్తి

-జూన్‌ 1 నుంచి హాల్‌ టిక్కెట్లు -అభ్యర్థులకు కమిషన్‌ సూచనలు హైదరాబాద్‌: తెలంగాణ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌కు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాట్లు పూర్తి చేసింది. గత అనుభవాల దృష్ట్యా ఎలాంటి పొరపాట్లు జరగకుండా టీజీపీఎస్సీ జాగ్రత్తలు తీసుకుంది. జూన్‌ 9 జరిగే ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌ హాల్‌ టిక్కెట్లను జూన్‌ 1న 2 గంటల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కమిషన్‌ సూచించింది. 563 గ్రూప్‌ 1 పోస్టులకు 4,03,000 […]

Read More

వైసీపీ రెచ్చగొట్టినా స్పందించొద్దు: నాగబాబు

అమరావతి: ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని నాగబాబు పేర్కొన్నారు. కూటమి నేతలు, జనసైనికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించి ఈసీకి సహకరిద్దాం. వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించొద్దు. మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. కచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందని ట్విట్టర్‌లో నాగబాబు వీడియో రిలీజ్‌ చేశారు.

Read More

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు బీఆర్‌ఎస్‌ రెడీ

-మూడురోజుల పాటు కార్యక్రమాలు -విజయవంతం చేయాలని కేసీఆర్‌ పిలుపు హైదరాబాద్‌: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వ ర్యంలో దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. జూన్‌ 1, జూన్‌ 2, జూన్‌ 3 తేదీల్లో మూడురోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్‌ 1న గన్‌ పార్క్‌ అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్‌ బండ్‌ దగ్గర అమర జ్యోతి […]

Read More

మూర్తి యాదవ్‌పై న్యాయపరమైన చర్యలు

న్యాయవాదులతో జవహర్‌రెడ్డి సంప్రదింపులు అమరావతి: ఇటీవల విశాఖపట్నంలో జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ తనపై చేసిన ఆరోపణలపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిఎస్‌ జవహర్‌ రెడ్డి న్యాయనిపుణులతో సంప్రదించారు. గతంలో న్యాయపరంగా తగిన చర్యలు తీసుకుందామని న్యాయ నిపుణులు వివరించారు. ఈ నిరాధార, అవాస్తవ ఆరోపణలపై విశాఖ జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌కు త్వరలో లీగల్‌ నోటీసు జారీ చేయనున్నారు.

Read More

జవహర్‌రెడ్డి నిబద్ధతను నిరూపించుకోవాలి

-గాజువాక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు విశాఖపట్నం: సీఎస్‌ జవహర్‌రెడ్డి నిబద్ధతను నిరూపించుకోవాలని గాజువాక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు కోరారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎస్‌ జవహర్‌రెడ్డి, అతని కుమారుడిపైనా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ప్రొసీజర్‌ను పక్కనపెట్టి పనులు చక్కపెట్టుకున్నారని, 596 జీవో ఇచ్చాక ఫ్రీ హోల్డ్‌ సర్టిఫికెట్లు ఎవరికి ఇచ్చారో మొత్తం విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. […]

Read More

సీఎస్‌, ఆయన కుమారుడిపై సీబీఐ విచారణ జరిపించాలి

-భూబాగోతాలపై ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేస్తాం -టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ప్రణవ్‌గోపాల్‌ మంగళగిరి:నెలరోజుల్లో పదవీ విరమణ చేయనున్న సీఎస్‌ జవహర్‌ రెడ్డి విశాఖ పరిధిలో రూ.2 వేల కోట్ల విలువైన 800 ఎకరాల అసైన్డ్‌ భూములు కుంభకోణానికి పాల్పడ్డారని, ఆయనతో పాటు కుమారుడిపై కేంద్ర ప్రభుత్వం స్పందించి సీబీఐ విచారణ జరిపించాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ప్రణవ్‌ గోపాల్‌ డిమాండ్‌ చేశారు. దొంగలు, దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా జగన్‌ రెడ్డి […]

Read More