1200 మంది ఫోన్ల ట్యాపింగ్‌

-ప్రభాకర్‌రావు సాయంతో వ్యవహారం -కాంగ్రెస్‌ రాగానే ధ్వంసం చేయమన్నాడు -వాంగ్మూలంలో ప్రణీత్‌రావు కీలక విషయాలు హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రణీతరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడిరచారు. 1200 మంది ఫోన్లను టాప్‌ చేసినట్లు పేర్కొన్నారు. న్యాయమూర్తులు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు తెలిపారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, వ్యాపారవేత్తలు ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి […]

Read More

సజ్జల వాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు

అమరావతి: ఎన్నికల కమిషన్‌ను కించపరిచే వాఖ్యలు చేసిన సజ్జల రామకృష్ణారె డ్డిపై చర్యలు తీసుకోవాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం బుధవారం వెలగపూడి సచివాలయంలో ఎన్నికల కమిషన్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబు వైరస్‌ తాకిందని సజ్జల వాఖ్యలు చేయ డం గురించి వివరణ తీసుకుని అయనపై తగిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు.

Read More

బీర్ల కొరత పేరుతో మరో దోపిడీకి తెరతీశారు

-కొత్త బ్రాండ్లకు అనుమతి ఎలా మంజూరు చేశారు? -బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌.వి.సుభాష్‌ హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర మీడియా ఇన్‌చార్జ్‌ ఎన్‌.వి.సుభాష్‌ మాట్లాడా రు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు లిక్కర్‌ మార్గం ఎంచుకుంది.రాష్ట్రంలో బీర్ల కొరత సృష్టించి, 5 కొత్త బ్రాండ్లను తీసుకొచ్చింది.కొత్త బ్రాండ్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునే ప్రయత్నం […]

Read More

టీడీపీ కీలక నేతలతో చంద్రబాబు సమీక్ష

-రెండురోజులు కౌంటింగ్‌ ఏజెంట్లకు శిక్షణ -ఏర్పాట్లు చేయాలని నాయకులకు ఆదేశం -175 సీట్లకు 120 మంది పరిశీలకులపై అభ్యంతరం -ఓటమికి వైసీపీ నేతలు కారణాలు వెతుకుతున్నారని వ్యాఖ్య హైదరాబాద్‌: విదేశీ పర్యటన నుంచి తిరిగివచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం పార్టీ కీలక నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ నెల 31న శుక్రవారం పార్టీ చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంట్లతో సమావేశం, జూన్‌ 1న జోనల్‌ స్థాయిలో కౌంటింగ్‌ ఏజెంట్లకు టీడీపీ […]

Read More

కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌పై స్టేషన్‌లో ఫిర్యాదు

-కోరిక తీర్చమని వేధిస్తున్నాడు… -నర్సింగ్‌ గ్రేడ్‌ 1 అధికారిణి ఆవేదన విశాఖపట్నం: కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అశోక్‌కుమార్‌పై వన్‌టౌన్‌ పోలీ సుస్టేషన్‌లో ఫిర్యాదు అందింది. ఇటీవల కేజీహెచ్‌లో విధుల నుంచి సరెండర్‌ అయిన నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ గ్రేడ్‌ -1 అధికారి విజయలక్ష్మి ఈ ఫిర్యాదు చేశారు. తనను లోబరుచుకుని అసభ్యకరంగా ప్రవర్తించే వారని, తన బలహీనతను ఆసరాగా చేసుకుని తనకు రావాల్సిన ప్రమోషన్లకు అడ్డుపడేవారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కోరికను […]

Read More

తుదిదశకు తెలంగాణ గీతం రూపకల్పన

హైదరాబాద్‌: తెలంగాణ గీతం రూపకల్పనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవా రం కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కతో సమీక్షించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, ప్రొఫెసర్‌ కోదం డరాం, రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, రాంచంద్రు నాయక్‌, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌ గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే సంపత్‌, ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్‌ హాజరయ్యారు.

Read More

ఎన్టీఆర్‌ హుకుం..ఇందిర హడల్‌..

-ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ నిమిషాల్లో ఖాళీ -అదీ ఆత్మగౌరవం అంటే..అదీ తెలుగువారంటే… 1983లో ఎన్టీఆర్‌ పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఢిల్లీకి కర్టసీ కోసం ప్రధానమంత్రి ఇందిరాగాంధీని కలవడానికి వెళ్లారు. అధికారులు తమిళ నాడు భవన్‌లో బస ఏరాటు చేశారట. అదేంటి మనకు ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ లేదా అని రామారావు అడిగారట. ఉంది ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ కాంగ్రెస్‌ నాయకులు, రౌడీలు ఆక్యుపై చేశారు అని చెప్పారట. అయితే వాళ్లను […]

Read More

ప్రజాపాలన అంటే పిల్లలాటగా ఉందా?

-ప్రభుత్వ గుర్తులు మార్చడం తుగ్లక్‌ చర్య -మార్చాల్సి ఉంటే ప్రజలను ఒప్పించాలి -లేకుంటే అసెంబ్లీలో చర్చ జరగాలి -బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ ట్వీట్‌ -అధికారిక చిహ్నం మార్పుపై మండిపాటు హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ నేత, నగర ఇన్‌చార్జ్‌ దాసోజు శ్రవణ్‌ ట్విట్టర్‌ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజల జీవితాలలో మార్పు తెస్తానని అధికారం హస్తగతం చేసుకుని ప్రజాభ్యుదయానికి సంబంధం లేకుండా ప్రభుత్వ గుర్తులను మార్చి తెలంగాణ చరిత్ర […]

Read More

వాలంటీర్‌ ఇంట్లో నాటుబాంబులు

పోలీసుల తనిఖీల్లో లభ్యం..తండ్రి వైసీపీ నేత ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ పల్నాడు జిల్లా : ఎన్నికల పోలింగ్‌ రోజున మొదలైన ఘర్షణలు పల్నాడు జిల్లాను ఇంకా అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా జిల్లాలో మరోసారి నాటు బాంబులు కలకలం రేపాయి. అలర్ట్‌ అయిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని నాటు బాంబులను దాచిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల పోలింగ్‌ సమ యంలో జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకుని పోలీసుల […]

Read More

ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని పిన్నెల్లి పైశాచికత్వం

– పేట్రేగిన వారికి త్వరలోనే బుద్ధి చెబుతాం – మాచర్ల ప్రజల చేతిలోనే బడితపూజ ఖాయం – ఆయనను మాచర్ల నుంచి బహిష్కరించాలి – జగన్‌ రెడ్డి అండ చూసుకునే దుర్మార్గాలు – గ్రానైట్‌ రాళ్లతోనే నీకు సరైన సమాధానం – రూ.2 వేల కోట్లు అడ్డంగా దోపిడీ చేశావు – వందల ఎకరాలు భూములు కబ్జా చేశావు – నేర సామ్రాజ్యంతో విర్రవీగిపోతున్నావు – కూటమి రాగానే శిక్ష […]

Read More