-తెలంగాణ ప్రజల ఆగ్రహానికి బలికాక తప్పదు -కాంగ్రెస్తో బీజేపీ కుమ్మక్కై మాట్లాడటం లేదు -రాజముద్ర తొలగింపుపై ఓవైసీ స్పందించాలి -బీఆర్ఎస్ నేత జి.దేవీప్రసాద్ హైదరాబాద్: కేసీఆర్ హయాంలో పదేళ్ల పాటు జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్ విధ్వంసంగా చూపెట్టే ప్రయత్నం చేస్తోంది…కేసీఆర్ ఆనవాళ్లను కాంగ్రెస్ చెరిపేసే ప్రయత్నం చేస్తే ఉద్యమ ఆగ్రహానికి బలికాక తప్పుదని బీఆర్ఎస్ నేత జి.దేవీ ప్రసాద్ హెచ్చరించారు. తెలంగాణ భవన్లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. […]
Read Moreసకల శాఖల మంత్రి సజ్జలను ఎన్నికల సంఘం అరెస్టు చేయాలి
-అన్నం తింటున్నాడా… గడ్డి తింటున్నాడా..బుద్ధుందా? -జగన్రెడ్డి, జవహర్రెడ్డి డైరెక్షన్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు -ఓటమి భయంతో పోలింగ్ రోజున రాష్ట్రంలో అలజడులకు వైసీపీ కుట్రలు -రిటర్నింగ్ అధికారులను కూడా బెదిరిస్తున్నారు -ఓటమి ఖాయమవడంతో లండన్లో జగన్ రెడ్డి టీవీలు బద్దలుకొడుతున్నాడు -టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ దేవినేని ఉమామహేశ్వరరావు మంగళగిరి: ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న సకలశాఖల మంత్రి సజ్జలను తక్షణమే ఎన్నికల సంఘం అరెస్ట్ చేయాలని మాజీ మంత్రి దేవినేని […]
Read Moreతెలంగాణ రాజముద్రను మార్పు చేయొద్దు
-కాకతీయ కళాతోరణం, చార్మినార్లను తొలగించొద్దు -తెలంగాణా ఉద్యమకారుడు, కార్మిక నేత పినపాక ప్రభాకర్ హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ రాజముద్ర నుంచి కాకతీయుల కళాతోరణం, చార్మినార్లను తీసివేయాలనే ప్రభుత్వ నిర్ణయం సరికాదని, ఆ రెండు చిహ్నాలను అందులో ఉంచాలని తెలంగాణ ఉద్యమకారుడు, షాద్ నగర్ కార్మిక నేత పినపాక ప్రభాకర్ డిమాండ్ చేశారు. గొప్ప చరిత్ర ఉన్న చిహ్నం కళాతోరణం అని, ఒకప్పుడు వరంగల్ ప్రాంతాన్ని పాలించిన కాకతీయులు ఈ ప్రాంతం […]
Read Moreతెలంగాణ నూతన అధికారిక చిహ్నం!
హైదరాబాద్: తెలంగాణ నూతన అధికారిక చిహ్నం రూపకల్పన పూర్తయినట్లు తెలిసింది. చిహ్నంలో అమరవీరుల స్థూపం, మూడు రంగుల జెండా, వ్యవసాయం ప్రతిబింబించేలా వరి వంగడాలు, జాతీయ చిహ్నం(సింహాలు, అశోకచక్రం) ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం అని తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషలలో రాసి ఉంది. దీనిని అధికారికంగా ఇంకా ఖరారు చేయలేదని తెలుస్తుంది. చిహ్నం మార్పుపై ప్రతిపక్షాల నుంచి పెద్దఎత్తున విమర్శల నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో దీనిని ఆవిష్కరిస్తారో […]
Read Moreకౌంటింగ్ రోజు సజ్జల ఆటలు సాగవు
-దోచుకోవడమే సీఎస్ జవహర్రెడ్డి పని -బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్నాయుడు విజయవాడ: బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్నాయుడు గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. సీఎస్ జవహర్రెడ్డి పాపాలు క్షమించరాని విధంగా తన ప్రవర్తన ఉంటుంది. భూములు, మైనింగ్ ఇలా అన్ని దోచుకోవటమే పని. రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమే సజ్జల రామకృష్ణారెడ్డి పోలింగ్ రోజు దొంగ ఓట్లు వేయటానికి వేసిన వ్యూహనికి ఎన్నికల కమిషన్ చెక్ […]
Read Moreఎన్హెచ్ఎం ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి
ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్రావు హైదరాబాద్: నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మూడునెలల పెండిరగ్ జీతాలు చెల్లించాలని ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్రావు కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూడునెలలుగా వారికి జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని తెలిపారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంట ర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ తదితర 78 విభాగాలలో పనిచేస్తున్న 17,541 […]
Read Moreవై.పాలెం రిటర్నింగ్ అధికారిపై వేటు
అమరావతి: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి శ్రీలేఖను కౌంటింగ్ విధుల నుంచి తొలగిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 13న జరిగిన పోలింగ్లో యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఘర్షణలు జరిగిన సమయంలో సకాలంలో స్పందించకపోవడంతో ఎన్నికల కమిషన్ వేటు వేసినట్లు తెలిపారు. గురువారం నియోజకవర్గానికి కొత్త ఆర్వోను కలెక్టర్ నియమించనున్నట్లు చెప్పారు.
Read Moreచీఫ్ సెక్రటరీని ఎన్నికల విధుల నుంచి తప్పించాలి
-అసైన్డ్ భూములపై విచారణ జరిపించాలి -జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గుంటూరు: అసైన్డ్ భూముల విషయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డిని ఎన్నికల విధుల నుంచి తప్పించా లని జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేసింది. గురువారం గుంటూరు జన చైతన్య వేదిక హాలులో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జవహర్రెడ్డిపై అనేక అభియోగాలు ఉన్నాయని, […]
Read Moreకేసీఆర్కు పేరు రావొద్దనే మూర్ఖపు నిర్ణయాలు
-తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు -వారసత్వ చిహ్నాల తొలగింపును ఖండిస్తున్నాం -బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం పార్టీ నాయ కులతో కలిసి చార్మినార్ను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత పదేళ్లలో జరిగిన మంచిని పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోంది. ఎన్నో త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న తెలంగా ణలో దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావారణంలో జరగాలని కోరుకుంటున్నాం. అయితే […]
Read Moreజవహర్ రెడ్డి బినామీలు సత్య కృష్ణంరాజు, శ్రీనివాసరాజు
–జవహర్ రెడ్డి బినామీలు భూములు అమ్ముతున్నారు – జవహర్ మరో బినామీ పెరిచర్ల శ్రీనివాసరాజు ఎర్ర మట్టి దిబ్బలు దగ్గర వంద ఎకరాలు రాయించుకున్నారు – తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు జవహర్ రెడ్డి వ్యవహారాలను చోడురాజు, సత్య కృష్ణంరాజు చూసే వారు – మంత్రి నాగార్జున సీఎస్తో డ్యూయల్ అగ్రిమెంట్ చేసుకున్నారు – అప్పన్న స్వామి మీద ప్రమాణం చేద్దాం – విశాఖ భూములతో ఎలాంటి సంబంధం లేదని […]
Read More