గుంటూరు: నగర ఫ్యాన్సీ, స్టేషనరీ జనరల్ మర్చంట్స్ అసోసియేషన్, వాసవి క్లబ్, కింగ్స్ క్వీన్స్ వారి ఆధ్వర్యంలో బుధవారం ఫ్యాన్సీ ఫంక్షన్ హాలు దగ్గర మజ్జిగ పంపిణీ జరిగింది. టీడీపీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ ప్రారం భించారు. ఈ కార్యక్రమంలో జుజ్జురు శేషా ప్రభాకరరావు, రంగ వెంకట రామ కృష్ణ, అచ్చుత నిరంజన్, రంగ చంద్రశేఖర్, అమర బాలవిశ్వేశ్వరరావు, ఏలూరి వెంకటేశ్వరరావు, పోలూరి బ్రహ్మమ ప్రకాష్, ఎల్.వి.కోటేశ్వరరావు, […]
Read Moreపోస్టలో బ్యాలెట్ ఓట్లు పడలేదనే వైసీపీ కుట్రలు
-90 శాతం టీడీపీకే పడ్డాయని అక్రమానికి తెరతీశారు -సంబంధం లేకుండా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు -సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినా బుద్ధి మారలేదు -రాష్ట్రానికి పట్టిన వైసీపీ క్యాన్సర్కు జూన్ 4న మందు -టీడీపీ నేత, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్బాబు మంగళగిరి: ఎలక్షన్ కమిషన్ పోస్టల్ బ్యాలెట్ మీద ఇచ్చిన సర్క్యులర్పై వైసీపీ నాయకులకు వచ్చిన భాషలో మాట్లాడుతున్నారు…ఏదైనా కాగితం ఇచ్చినప్పుడు దానిని ముందు చదవాలి..రాకపోతే ఎవరితోనైనా చదివించుకోవాలి. ఎలక్షన్ కమిషన్ […]
Read Moreవైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుంది
-కౌంటింగ్లో అప్రమత్తంగా ఉండండి -చీఫ్ ఏజెంట్లతో సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి: వైసీపీ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వస్తుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నెల 9వ తేదీన ప్రమాణస్వీకారం ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ సమయంలో వైసీపీ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో బుధ వారం కౌంటింగ్ ఏజెంట్లకు వర్క్షాప్, జూమ్ మీటింగ్ జరిగాయి. పార్టీ కేంద్ర కార్యాలయం […]
Read Moreనరసరావుపేటలో పోలీసుల కవాతు
నరసరావుపేట: ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నరసరావుపేట పట్టణంలో ఐజీ త్రిపాఠి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ఆధ్వర్యంలో పోలీసులు, కేంద్ర బలగాలతో బుధవారం కవాతు నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తూ కౌంటింగ్ సమయంలో ప్రజలు అల్లర్లకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లాలో బాధ్యత లు నిర్వహిస్తున్న ఎస్పీ సురేష్బాబు, అడిషనల్ ఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో పాటు కేంద్ర […]
Read Moreతిరుపతిని ఏపీ రాజధానిగా ప్రకటించాలి
-సమస్యలకు ఏకైక పరిష్కార మార్గం ఇదే -ప్రత్యేక హోదా కోసం పార్టీలు కలిసిరావాలి -ఎంపీలందరూ ఇండియా కూటమిలో చేరాలి -కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ దేశ రాజధానిలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతా మోహన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. తిరుపతిని ఏపీ రాజధానిగా చేయాలని రాజకీయ పక్షాలను వ్యక్తిగతంగా కోరుతున్నాను. రాష్ట్రం ఎదుర్కొంటు న్న అన్ని సమస్యలకు తిరుపతిని రాజధాని చేయడమే ఏకైక పరిష్కార […]
Read Moreస్కానింగ్ సెంటర్లో వికృత చేష్టలు
-న్యూడ్ ఫొటోలు, వీడియోలతో ఆపరేటర్ బెదిరింపు -సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ -రంగంలోకి అధికారులు…ఘటనపై కలెక్టర్ సీరియస్ నిజామాబాద్: స్కానింగ్కు వచ్చే మహిళలు, యువతుల న్యూడ్ ఫొటోలు, వీడియో లు చిత్రీకరిస్తూ బెదిరిస్తున్న ఘటన నిజామాబాద్లోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్ లో చోటుచేసుకుంది. సెంటర్లోని ఆపరేటర్ గత కొంతకాలంగా స్కానింగ్ కోసం వచ్చే యువతులు, మహిళల న్యూడ్ ఫొటోలు, వీడియోలు తీస్తున్నాడు. ఆ తరువా త వాటిని చూపించి బెదిరింపులకు […]
Read Moreఇసుక అక్రమ తవ్వకాలపై నిరంతర పర్యవేక్షణ
-నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయండి -జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి ఆదేశం -ఎస్పీ, ఇసుక కమిటీ సభ్యులతో రీచ్ల పరిశీలన గుంటూరు: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో ఇసుక తవ్వకాలు జరగకుండా మైనింగ్, రెవెన్యూ, పోలీస్, సంబంధిత శాఖల అధికా రులు నిరంతరం పర్యవేక్షిస్తూ పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన ఎస్పీ తుషార్ డూండి, జిల్లా సంయుక్త కలెక్టర్ జి.రాజకుమారి, […]
Read Moreముమ్మరంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లు
-సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న పనులు -ట్యాంక్బండ్పై స్టాల్స్, ప్రదర్శనలకు వేదికల తయారు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, యారా ప్రముఖులు హాజరయ్యే ఈ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్లో వివిధ శాఖలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. జూలై 2న ఉదయం ముఖ్యమంత్రి గన్ పార్క్లో అమరవీరుల స్థూపానికి పూల […]
Read Moreఅన్ని వర్గాల ఆడియెన్స్ ఎంటర్ టైన్ అవుతారు – ఆనంద్ దేవరకొండ
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “గం..గం..గణేశా”. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. “గం..గం..గణేశా” ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. తాజా ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు హీరో […]
Read Moreప్లాస్టిక్ రహిత జోన్ గా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్
-కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి -అదనపు చెక్పోస్టులు ఏర్పాటు చేయాలి -నాలుగు ఆవాసాల ప్రజలను తరలించాలి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశం హైదరాబాద్: జూలై నెలాఖరులోగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ను పూర్తిగా ప్లాస్టిక్ రహిత జోన్గా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ను ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ […]
Read More