నేటికి జగన్ ప్రమాణస్వీకారం చేసి ఐదేళ్ళు పూర్తి..

చైర్లు లేని చైర్మన్లు నిజం లేని మాటలు డబ్బులు లేని జీవోలు మడతపెట్టిన హామీలు ఆధారాలు లేని కేసులు ఫలితాలు లేని సమీక్షలు నీళ్ళు లేని జలప్రాజెక్టులు నిధులు లేని కార్పొరేషన్లు పుస్తకాలు లేని కళాశాలలు అధికారాలు లేని పదవులు ఆమోదముద్ర లేని చట్టాలు విశ్వసనీయత లేని రాతలు ఉపయోగం లేని విధానాలు శంఖుస్థాపన కూడా లేని కొన్ని మెడికల్ కాలేజీలు సకాలంలో ధాన్యం కొనుగోలు నిధులు ఇవ్వని ఆర్బీకేలు […]

Read More

48 గంటలు గడువిస్తున్నాం..విత్తనాలు తెప్పించాలి

-లేదంటే రైతుల తరపున ఉద్యమిస్తాం -ఆదిలాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ హైదరాబాద్‌: అదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో రాష్ట్రంలో విత్తనాల కొరతపై స్పందిం చారు. రైతులకు సరిపడా విత్తనాలు ఇచ్చే స్థితి లేదు. ఏ జిల్లాలో ఏ విత్తనాలు కావాలో ప్రభుత్వానికి అవగాహన లేదు. భార్య పిల్లలతో లైన్‌లో నిలబడితే కానీ విత్తనాలు దొరికే పరిస్థితి లేదు. అదిలాబాద్‌లో డూప్లికేట్‌ […]

Read More

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్‌

-హిందూ ధర్మం కోసం పనిచేయరాదని హెచ్చరిక -చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ -రేవంత్‌ నెంబర్‌ వారికి ఇచ్చా హైదరాబాద్‌: తనకు బెదిరింపు కాల్స్‌ చేసిన వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు, తెలంగాణ డీజీపీకి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ లేఖ రాశారు. వివిధ నెంబర్ల నుంచి కాల్‌ చేసి చంపేస్తానంటూ బెదిరిస్తున్నారని, హిందూ ధర్మం కోసం పనిచేయడం మానుకోవాలని హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. నాకు వచ్చిన […]

Read More

అయోధ్య రామయ్యకు ఈటెల పూజలు

అయోధ్య: బీజేపీ నేత ఈటెల రాజేందర్‌ గురువారం అవతారపురుషుడు, అయోధ్య రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర కార్యదర్శి గోపాల్‌ జీని సన్మానించారు. అనంతరం గోపాల్‌ జీ కూడా ఈటెలను సన్మానించారు. ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, రామారావు పటే ల్‌, బీజేపీ నేతలు గిరివర్ధన్‌రెడ్డి, శ్రీవర్ధన్‌రెడ్డి, ఆనంద్‌ కృష్ణ, గంగాధర్‌ గౌడ్‌, తిరుపతి యాదవ్‌ పాల్గొన్నారు.

Read More

ప్రత్యేక ఆకర్షణగా ట్యాంక్‌ బండ్‌

-తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముస్తాబు -ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు హైదరాబాద్‌: తెలంగాణ అవతరణ వేడుకలకు ట్యాంక్‌ బండ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్‌ బండ్‌ను సర్వాంగ సుందరం గా తీర్చిదిద్దుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలతో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ట్యాంక్‌ బండ్‌ పరిసరాలను రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరించనున్నారు. జూన్‌ 2న ఆవిర్భావ వేడుకలకు సీఎం […]

Read More

హజ్‌ యాత్రకు రెండో బృందం

గన్నవరం: పవిత్ర హజ్‌ యాత్ర రెండో బృందానికి రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి, హజ్‌ ఆపరేషన్స్‌ చైర్మన్‌ హర్షవర్ధన్‌ బుధవారం మధ్యాహ్నం గన్నవరం ఈద్గా జామా మసీద్‌ హజ్‌ క్యాంప్‌ దగ్గర పచ్చ జండా ఊపి ప్రారంభించారు. 322 మందితో విమానంలో జెడ్డా బయలుదేరివెళ్లారు. వక్ఫ్‌ బోర్డ్‌ సీఈవో, హజ్‌ కమిటీ ఈవో అబ్దుల్‌ ఖదీర్‌, హజ్‌ కమిటీ సభ్యులు, సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ అలీం బాషా, దూదేకుల […]

Read More

రెండు స్కామ్‌లపై దర్యాప్తునకు ఆదేశించాలి

-ఆ రెండు చట్టాలు తప్పనిసరిగా రద్దు చేయాలి -మాజీ అధికారి పి.వి.రమేష్‌ అమరావతి: మాజీ అధికారి పి.వి.రమేష్‌ ట్విటర్‌ వేదికగా మరో ట్వీట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 1953 నుంచి భూమిలేని నిరుపేదలకు వారి జీవనో పాధి కోసం లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని అసైన్డ్‌ చేశారు. కానీ, అమ్మకానికి కాదు. ఏపీ అసైన్డ్‌ ల్యాండ్స్‌ (సవరణ) చట్టం 2023 ఈ భూములను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర పేదల నుంచి […]

Read More

కేసీఆర్‌తో లాలూచీ పడ్డావా రేవంత్‌?

-ఫోన్‌ ట్యాపింగ్‌లో ఎందుకు అరెస్టు చేయరు? -బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ హైదరాబాద్‌: ఢిల్లీలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్‌ మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగ్‌ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం పట్టనట్టే వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌లో జరిగిన అవినీతి, అక్రమాల చిట్టాను వెలికితీసి నిందితులను జైలుకు […]

Read More

న్యూయార్క్‌ టైంస్క్వేర్‌పై ఎన్టీఆర్‌ చిత్రమాలిక

న్యూయార్క్‌ టైంస్క్వేర్‌పై ఎన్టీఆర్‌ చిత్రమాలిక ప్రదర్శితమైంది. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా మొట్టమొదటి సారిగా 200 అడుగులు ఎత్తు, 36 అడుగులు వెడల్పు తో ఎన్టీఆర్‌ చిత్రాలను ప్రదర్శించడం తెలుగువారికి దక్కిన గౌరవమని తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం మే 27న అర్ధరాత్రి నుంచి మే 28 అర్ధరాత్రి వరకు 24 గంటల పాటు ప్రతి 4 నిమిషాలకు ఒకసారి 15 సెకన్ల చొప్పున ‘అన్న ఎన్టీఆర్‌’ చిత్రమాలికను ప్రదర్శించారు.

Read More

అమరావతి సామగ్రి దొంగల భరతం పడతాం

-కూటమి రాగానే జైలుకు పంపుతాం -వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు వినుకొండ: కూటమి ప్రభుత్వంలో అమరావతి సామగ్రి దొంగలందరి భరతం పట్టడం ఖాయమని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు హెచ్చరించా రు. ఐదేళ్లుగా రాజధాని ప్రాంతాన్ని వైకాపా దొంగల ముఠా దోచుకుంటోందని వాళ్లందరిపై కూటమి ప్రభుత్వంలో కఠినచర్యలు తప్పవన్నారు. కేవలం చంద్రబా బుకు పేరొస్తుందనే ఒకే ఒక్క కారణంతోనే అమరావతి ఉసురు తీసిన అధికార వైకాపా శాశ్వత సమాధికి ఇక్కడి […]

Read More