-ఎస్పీ తుషార్ డూండి గుంటూరు: సోషల్ మీడియా లేదా వాట్సాప్లలో ఎగ్జిట్ పోల్స్ తరువాత ఎటు వంటి విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టరాదని ఎస్పీ తుషార్ డూండి తెలిపారు. ఎవరైనా అటువంటి సందేశాలు, ఫొటోలు పంపితే గ్రూప్ అడ్మిన్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అటువంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read Moreపొన్నూరు ఆర్వో తీరు బాగా లేదు
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఆదేశాలు రాజకీయ పార్టీల ప్రతినిధుల ఆగ్రహం గుంటూరు: పొన్నూరు ఆర్వో లక్ష్మీకుమారి ఒంటెద్దు పోకడలపై పార్టీల ప్రతినిధులు మండిపడుతున్నారు. గురువారం వారు విలేఖరుల సమావేశంలో ఆమె తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కౌంటింగ్ కేంద్రంలో అభ్యర్థి, చీఫ్ ఏజెంట్లలో ఒక్కరే ఉండాలని మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నారు. నచ్చచెప్పాలని నిబంధనలు పాటిం చాలని కోరినా పెడచెవిన పెట్టారు. పోలింగ్ రోజున పీవో డైరీలు అదృశ్యమయ్యా యి. […]
Read Moreటీడీపీ అధినేత చంద్రబాబు లేఖపై స్పందించిన యూపీఎస్సీ
నాన్ కేడర్ ఐఏఎస్లను ఎంపిక చేసేందుకు జూన్ 6న ఇంటర్వ్యూలు. ఇంటర్వ్యూలను ముందుగానే అంటే మేలోనే చేయాలని UPSCకి లేఖ రాసిన సీఎస్ జవహర్ రెడ్డి సీఎస్ ప్రయత్నాలపై UPSCకి లేఖ రాసిన చంద్రబాబు ఎన్నికల కోడ్ సమయంలో ఇంటర్వ్యూలు చేయవద్దన్న చంద్రబాబు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రక్రియ చేపట్టాలని కోరిన చంద్రబాబు ఇంటర్వ్యూ తేదీని జూన్ 25కి వాయిదా వేసిన UPSC UPSC నిర్ణయంతో ఖంగుతిన్న సీఎస్, […]
Read Moreజూన్ 3న మంత్రుల చాంబర్లు స్వాధీనం
-ఫైల్స్, సామగ్రి తరలింపుపై నిషేధం -సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ అనంతరం కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ మేరకు మంత్రుల బాంబర్లు, సహాయకులను అప్పగించాలని సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది. మంత్రుల చాంబర్ల నుంచి ఎటువంటి ఫైల్స్, ఇతర సామాగ్రి తరలించటంపై నిషేధం విధించినట్లు తమ ఉత్తర్వులలో పేర్కొన్నారు.
Read Moreసజ్జల వ్యాఖ్యలపై సీఈవో స్పందన
-కౌంటింగ్ సెంటర్లో గొడవ చేస్తే జైలుకేనని హెచ్చరిక -అభ్యర్థి, ఏజెంట్లను బయటకు పంపిస్తామని స్పష్టం అమరావతి: వైసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్కుమార్ మీనా ఘాటుగా స్పందించారు. గురువారం మచిలీపట్నంలోని ఓ కౌంటింగ్ సెంటర్లో ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ రోజు హాలులో ఎవరై […]
Read Moreకేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి ఆహ్వాన లేఖ
-తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానం -స్వయంగా అందజేయాలని ప్రొటోకాల్ సిబ్బందికి ఆదేశం -కేసీఆర్ సిబ్బందితో మాట్లాడిన ప్రొటోకాల్ ఇన్చార్జ్ -గజ్వేల్ ఫామ్హౌస్లో అందజేసేందుకు పయనం హైదరాబాద్: జూన్ 2వ తేదీన ఉదయం 10 గంగలకు రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల అధికారిక కార్యక్ర మంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తూ మాజీ సీఎం కేసీఆర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా లేఖను రాశారు. దానిని […]
Read Moreజయ జయహే గీతానికి ప్రభుత్వం ఆమోదం
-జూన్ 2న దశాబ్ది ఉత్సవాల్లో జాతికి అంకితం చేస్తాం -తెలంగాణ తల్లి విగ్రహం, చిహ్నం మారుస్తాం -కేబినెట్లో చర్చించి అందరూ ఆమోదించాకే నిర్ణయం -తప్పుడు ప్రచారం లేకుండా అసెంబ్లీలో కూడా చర్చిస్తాం -రెండింటి నమూనాలను ఇంకా ఖరారు చేయలేదు -తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు -ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైదరాబాద్: జయ జయహే తెలంగాణ గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. తెలంగా […]
Read Moreపోస్టల్ బ్యాలెట్లపై కోర్టులో వైకాపా పిటిషన్
-సీఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వ్యాజ్యం -ఇంప్లీడ్ అయిన టీడీపీ తరపున న్యాయవాదులు అమరావతి: రిటర్నింగ్ అధికారి నియమించిన గెజిటెడ్ అధికారుల సంతకం చేసి పోస్టల్ బ్యాలెట్ వేసిన వారిని గుర్తిస్తే చాలు. వారి పేరు, హోదా, చిరునామా రాయకపోయినా పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేస్తూ గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. రెండురోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల ప్రధా నాధికారి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ […]
Read Moreఫీజుల నియంత్రణ కమిటీ ఏమైంది రేవంత్?
-ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నా స్పందించారా? -విద్యాశాఖ మీ దగ్గరే ఉందిగా దోపిడీ కనిపించలేదా? -స్కూళ్ల నుంచి ఏమైనా కమీషన్లు దండుకుంటున్నారా? -హామీలు నెరవేర్చడానికి మూడునెలలు చాలు -బీజేపీ అధికారి ప్రతినిధి రాణిరుద్రమదేవి చురకలు హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ దేవి మీడియా సమావేశంలో సీఎం రేవంత్రెడ్డిపై మండిపడ్డారు. విద్యాసంవత్సరం మొదలవుతున్నా ఫీజుల రెగ్యులేషన్ కమిటీ ఏర్పాటు చేస్తామని చేయలేదు. విద్యాశాఖ మీ […]
Read Moreఆస్కార్ గ్రహీత కీరవాణి సంగీతం ఇస్తే తప్పేంది?
-సిగ్గుగా లేదా కేసీఆర్..ఇవిగో మీ ఘనకార్యాలు -టీపీసీసీ అధికార ప్రతినిధి మొగుళ్ల రాజిరెడ్డి హైదరాబాద్: టీపీసీసీ అధికార ప్రతినిధి మొగుళ్ల రాజిరెడ్డి గురువారం మీడియా సమావేశంలో కేసీఆర్పై ఫైర్ అయ్యారు. కేసీఆర్, కేటీఆర్ మీ ప్రభుత్వంలో మీరు చేసిన ఘనకార్యాలు గుర్తు తెచ్చుకోండి. తెలంగాణకు చెందిన గాయకుడు అందెశ్రీ పాడిన గేయానికి సంగీతం ఆస్కార్ అవార్డు కీరవాణి అందిస్తే తప్పింటి? అని ప్రశ్నించారు. గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించకపోవడం సిగ్గుచేటు. […]
Read More